ఆయిల్పామ్ సాగులో రైతులను ప్రోత్సహించేందుకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఆయిల్పామ్ రైతులకు సబ్సిడీలు, డ్రిప్ వ్యవస్థను అందించనున్న
రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు రికార్డు స్థాయిలో వృద్ధి సాధించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి వినూత్న, విప్లవాత్మక పథకాలతో పాటు కొత్త ప్రాజెక్టుల�
రాష్ట్రంలో వెదురు సాగును పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం వెదురు సాగుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం మ
తెలంగాణ నేలలు ఏ పంటకైనా, ఏ వృక్ష జాతికైనా అనువైనవేనని మరోసారి నిరూపితమైంది. కేవలం శీతల ప్రాంతాల్లోనే పండే ఆపిల్ సాగు ఇదివరకే సాకారం కాగా తాజాగా రుద్రాక్ష చెట్టుకు కాయలు కాశాయి. హిమాలయాలు, పర్వత శ్రేణుల్�
వేసవిలో ఆకాశాన్నంటే కూరగాయల ధరలు l సరైన రకాలను సాగుచేస్తే లాభాలే.. లాభాలు! వేసవిలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. నగరాలు, పట్టణాల్లో మాంసాహారంతో పోటీ పడుతాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణంలో మార్పులే
యాసంగిలో అపరాల సాగు లాభదాయకమని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్) సహ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి సూచిస్తున్నారు. మినుము, పెసర, జొన్న, మక్కజొన్న, నువ్వు పంటలు వేసేందుకు ఇ
చేపల చెరువుల్లోనూ కాలానుగుణంగా వివిధ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడే, దిగుబడి బాగుంటుంది. చెరువు నీటిలో పెరిగే మొక్కలు, ప్లవకాల వల్ల చెరువు వాతావరణం మారుతూ ఉంటుంది. చెరువు నీటితోపాటు అడుగు భాగంలో పో�
జడ బొబ్బర.. ఈ ఒక్క పంట సాగులో అనేక రకాలుగా ఉపయోగపడుతున్నది. అంతగా సారవంతం కాని నేలల్లోనూ అధిక దిగుబడిని ఇస్తున్నది. నీటి ఎద్దడిని సైతం తట్టుకొని నిలబడుతున్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విరగ కాస్త�
కలబంద ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయని మా మిత్రుడు చెప్పాడు. నేను కూడా ఈ పంటను సాగు చేయాలని అనుకుంటున్నా. దీనికి సంబంధించిన సాగు, వాణిజ్య వివరాలు తెలుపగలరు. – రాజిరెడ్డి, మహబూబ్నగర్. ప్రస్తుతం తక్కువ పెట్�
దేశంలో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్రం మాట నిలుపుకోలేదు.ఆ మాట నిలబెట్టుకునేందుకైనా ఈ బడ్జెట్లో వ్యవసాయా నికి భారీగా కేటాయింపులు ఉంటాయనుకున్న రైతులకు మొండి చెయ్యి చూపింది మోదీ సర్కార�
వ్యవసాయ పరిశోధనలను పెంచాలి ప్రత్యామ్నాయ ఎరువుల్ని ప్రోత్సహించాలి కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సర్వే సూచనలు అదే పని కేసీఆర్ చేస్తే రాష్ట్ర బీజేపీ అడ్డంకి వరినే పండించాలంటూ రైతులపై ఒత్తిళ్లు కేసీఆర్ �
సంపాదించినట్టు ఎంపీ రైతు ప్రకటన ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ చేసిన మంత్రి గిట్టుబాటు లేక పారబోస్తున్నామని మొరపెట్టుకుంటున్న ఇతర రైతులు భోపాల్, జనవరి 29: మధ్యప్రదేశ్లో మధుసూదన్ దకడ్ అనే రైతు టమాటాలు పండిం
నువ్వులు.. నూనెగింజల పంటల్లో ప్రధానమైనది. వేసవి సాగుకు అనుకూలమైనది. ఫిబ్రవరి మొదటివారంలో విత్తుకొని, అతితక్కువ సమయంలోనే అధిక లాభాన్ని ఆర్జించేందుకు ఈ పంట ఉపకరిస్తుంది. వర్షాధారంగా సాగు చేసేకన్నా, వేసవిల
నిమ్మ తోటను పెంచాలని అనుకొంటున్నాను. ఏ రకం అయితే తెగుళ్లను, చీడపీడలను తట్టుకొని నిలబడుతుంది. అధిక దిగుబడిని అందజేస్తుందో తెలియజేయగలరు.– సంజీవరెడ్డి, సూర్యాపేట. నిమ్మ రకాల్లో ‘కాగ్జి’ రకం శ్రేష్ఠమైంది. �