వ్యవసాయ అభివృద్ధికి జైన్ సంస్థ కృషి అద్భుతమని మంత్రి నిరంజన్రెడ్డి కొనియాడారు. మహారాష్ట్రలో అతి తక్కువ వర్షపాతం(544మి.మీ.) ఉన్న జల్గావ్ ప్రాంత అభ్యున్నతికి సంస్థ చేపట్టిన చర్యలు బాగున్నాయని ప్రశంసించ�
ప్రస్తుతం దేశం భారీగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నదని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. దీని వల్ల ప్రతి సంవత్సరానికి సుమారు 80 నుంచి 90 వేల కోట్ల రూపాయల విదేశ
వ్యవసాయంలో రాణిస్తున్న కాట్రగడ్డ ప్రసూన ఆమె మాజీ శాసనసభ్యురాలు. రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టారు. తన పదవీకాలంలో కార్మికులకు, కర్షకులకు అండగా నిలిచారు. అయినా, మనసులో ఏదో వెలితి. తల్లిదండ్రులు ఇచ్చిన భూ�
పొట్ట జలగలు.. జీవాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. పశువులు, గొర్రెల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. సరైన సంరక్షణ చర్యలు చేపట్టకపోతే.. జీవాలు మృత్యువాత పడుతాయి. పొట్ట జలగలు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదే�
మామిడి’కి శాపంగా మారిన వాతావరణం సరైన చర్యలు చేపట్టకుంటే నష్టపోయే ప్రమాదం వాతావరణ మార్పులు.. ‘ఫలరాజం’పై పగబట్టాయి. డిసెంబర్లో మొదలైన చలి, సంక్రాంతికి చుట్టుముట్టిన పొగ మంచు.. మామిడి తోటలపై తీవ్ర ప్రభావం �
భారతదేశం ఆహార నూనెల వినియోగంలో మూడింట రెండు వంతుల దిగుమతికి ఏటా సుమారు రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ నూనెల దిగుమతిలో ప్రధానమైనది పామాయిల్. ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్లలో చౌకైనది. ప్రధానంగా ఇండోనే
ఆయిల్పామ్ సాగులో రైతులను ప్రోత్సహించేందుకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఆయిల్పామ్ రైతులకు సబ్సిడీలు, డ్రిప్ వ్యవస్థను అందించనున్న
రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు రికార్డు స్థాయిలో వృద్ధి సాధించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి వినూత్న, విప్లవాత్మక పథకాలతో పాటు కొత్త ప్రాజెక్టుల�
రాష్ట్రంలో వెదురు సాగును పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం వెదురు సాగుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం మ
తెలంగాణ నేలలు ఏ పంటకైనా, ఏ వృక్ష జాతికైనా అనువైనవేనని మరోసారి నిరూపితమైంది. కేవలం శీతల ప్రాంతాల్లోనే పండే ఆపిల్ సాగు ఇదివరకే సాకారం కాగా తాజాగా రుద్రాక్ష చెట్టుకు కాయలు కాశాయి. హిమాలయాలు, పర్వత శ్రేణుల్�
వేసవిలో ఆకాశాన్నంటే కూరగాయల ధరలు l సరైన రకాలను సాగుచేస్తే లాభాలే.. లాభాలు! వేసవిలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. నగరాలు, పట్టణాల్లో మాంసాహారంతో పోటీ పడుతాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణంలో మార్పులే
యాసంగిలో అపరాల సాగు లాభదాయకమని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్) సహ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి సూచిస్తున్నారు. మినుము, పెసర, జొన్న, మక్కజొన్న, నువ్వు పంటలు వేసేందుకు ఇ
చేపల చెరువుల్లోనూ కాలానుగుణంగా వివిధ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడే, దిగుబడి బాగుంటుంది. చెరువు నీటిలో పెరిగే మొక్కలు, ప్లవకాల వల్ల చెరువు వాతావరణం మారుతూ ఉంటుంది. చెరువు నీటితోపాటు అడుగు భాగంలో పో�
జడ బొబ్బర.. ఈ ఒక్క పంట సాగులో అనేక రకాలుగా ఉపయోగపడుతున్నది. అంతగా సారవంతం కాని నేలల్లోనూ అధిక దిగుబడిని ఇస్తున్నది. నీటి ఎద్దడిని సైతం తట్టుకొని నిలబడుతున్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విరగ కాస్త�