ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి సాగులో యాంత్రీకరణ ఆవశ్యకమని, ఆ దిశగా రైతులు అడుగులు వేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. అమెరికాలో పత్తి సాగు మొత్తం యాంత్రీకరణతోనే ముడిపడి ఉన్నదన్నారు. విత
దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సాదాగా వచ్చి.. సీదాగా వెళ్లిపోయాడని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్
వివాహ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే నూతన దంపతులు రెండు మొక్కలు నాటాలని వినూత్న నిర్ణయం తీసుకొన్న కడ్తాల్ పంచాయతీపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామ పంచాయతీలో జరిగిన వివాహాలక�
ధిక సాంద్రత విధానంలో పత్తి సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని సర్కారు సూచించడంతోపాటు జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ విధానంలో పత్తి సాగుకు నిర్ణయించింది. ఇందుకుగాను సర్కారు ప్రత్యేక ప్రోత్స�
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రానున్న రోజుల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. 2024 వ్�
స్తుత వ్యవసాయంలో పంట మార్పిడి అనివార్యం.. పత్తి ఎంత పండిస్తే అంత లాభం.. రైతు కేంద్రంగా నడిచే ప్రభుత్వం మాది.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టని విధంగా వ్యవసాయ రంగానికి రూ.3.75 లక్షల కోట్లు కేటాయించాం.. రైతుకు
సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని తోర్నాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం యాంత్రిక పద్ధతిలో అధిక సాంద్రత పత్తి సాగుపై ప్రదర్శన నిర్వహించినట్లు ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ శ్రీదేవ�
ఈ ఏడాది వానకాలం సాగుకు భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తం 39.35 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని సాగునీటిపారుదలశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, న
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నది. రైతుబంధు పథకం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతన్నలకు అండగా నిలుస్తున్నది. రాష్ట్ర గణాంకాల శాఖ తెలంగాణ స�
అన్నదాత ఇంటికి రైతుబంధు వచ్చే వేళ ఆసన్నమైంది. ఇప్పటివరకు రైతన్నకు ఎనిమిది విడుతలుగా సాయం అందించిన సర్కారు.. తొమ్మిదో విడుత అందించడానికి సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి అధికార యంత్రాంగం రైతుల ఖాతాల్లో డబ్బ
రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. వానకాలానికి సంబంధించిన రైతుబంధు సహాయాన్ని ఈ నెల 28 నుంచి రైతులకు అందించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ మిగలకుండా అందరికీ సాయం అందించాలని అధికారులన
ఖరారైన వానకాలం పంటల సాగువిస్తీర్ణం 1.42 కోట్ల ఎకరాల్లో సాగు అంచనా 70 లక్షల ఎకరాల్లో పత్తి..45 లక్షలకే వరి 14.41లక్షల క్వింటాళ్ల విత్తనాల అంచనా 20.25 లక్షల క్వింటాళ్ల్ల విత్తనాలు సిద్ధం ఇప్పటికే 9 లక్షల టన్నుల ఎరువులు
ఏరువాక పౌర్ణమి మొదలుకొని వ్యవసాయపనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. తొలకరి పలుకరించడంతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వనపర్తి జిల్లానూ తాకడంతో రైతులు ఊపిరి పీల్చుకొని అరకలకు, ట్రాక్టర్లకు �
ఒక్కసారి ఆయిల్పాం మొక్క ల పెంపకంతో రైతులకు ఎక్కువ సంవత్సరాలు ఆదాయం వస్తూనే ఉంటుందని, పెట్టుబడి తగ్గి ఆదాయం పెరుగుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామానికి �
వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. తొలకరి వానలు కురుస్తుండడంతో అన్నదాతలు దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. డిమాం�