పండ్ల తోటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రైతులను పండ్ల తోటల పెంపకం వైపు దృష్టి మళ్లించడానికి రాయితీ (సబ్సీడీ)లను అందిస్తున్నది. ప్రతి మొక్కకు నీటి అందించేందుకు సబ్సిడీపై సూక్ష్మ సేద్య పర�
రంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుత వర్షాలు మెట్టపంటలకు ఊపిరి పోస్తున్నాయి. ఇప్పటికే సాగులో ఉన్న పత్తి, కందిపంటలకు తాజాగా కురుస్తున్న వర్షాలు ప్రాణం పోయగా.. చె�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం సైతం వాతావరణం పూర్తిగా చల్లబడి ఉంది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షంతో పాటు జిల్లా అంతటా ముసురుకుంది. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు భారీ వర్షాలు మాత్రం లేవు. నల్లగొండ జిల్లాలో 12.3మ
Photo story | రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చినుకు కోసం మొగులుకేసి దీనంగా చూసిన అన్నదాతల కరువు తీరేలా ఎడతె�
ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని, ఇందుకు అవసరమైన పెట్టుబడిని కూడా రైతులకు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రైతన్న లాభదాయక పంటల వైపు మళ్లించేందుకు రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో పట్టు సాగుపై దృష్టి పెట్టింది. ఈ సారి కరీంనగర్ జిల్లాలో అదనంగా 150 ఎకరాల్లో చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప�
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పరిధిలోనే అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ 6,500 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగరాజ్పల్లి, గొట్టిముక్కల, �
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులకు ఇబ్బంది లేకుండా వానాకాలం సాగుకు నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్
చెరుకు రైతుకు రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేదు కబురు చెబుతున్నది. మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పంట సాగు ఖర్చులు పెరిగిపోయాయి. మరోవైపు కూలీల సమస్య అధికంగా ఉంది.
భూ తల్లిని నమ్ముకున్న రైతన్న తోటి రైతులతో వ్యవసాయ పనుల్లో పోటీ పడుతూ ముందుకు ‘సాగు’తూనే ఉన్నాడు. సీజన్ ప్రారంభంలో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతన్న పంట దిగుబడులపై కోటి ఆశలు పెట్టుకుని విత్తనాలను కొనుగ�
ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయక�
ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురువగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండడంతో ఈ మృగశిర కార్తెల�