పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పరిధిలోనే అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ 6,500 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగరాజ్పల్లి, గొట్టిముక్కల, �
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులకు ఇబ్బంది లేకుండా వానాకాలం సాగుకు నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్
చెరుకు రైతుకు రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేదు కబురు చెబుతున్నది. మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పంట సాగు ఖర్చులు పెరిగిపోయాయి. మరోవైపు కూలీల సమస్య అధికంగా ఉంది.
భూ తల్లిని నమ్ముకున్న రైతన్న తోటి రైతులతో వ్యవసాయ పనుల్లో పోటీ పడుతూ ముందుకు ‘సాగు’తూనే ఉన్నాడు. సీజన్ ప్రారంభంలో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతన్న పంట దిగుబడులపై కోటి ఆశలు పెట్టుకుని విత్తనాలను కొనుగ�
ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయక�
ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురువగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండడంతో ఈ మృగశిర కార్తెల�
ప్రస్తుత వానకాలం సీజన్లో వరుణుడి కరుణ కొంత ఆలస్యమైనా మూడు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి పలుకరింతకు సర్కార్ చేయూత తోడవడంతో సాగుకు రైతన్న సిద్ధమయ్యాడు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలకరి వర్షాలు పలకరించాయి. జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరైన జిల్లా ప్రజలు వర్షపు జల్లులతో స�
కొన్నేళ్ల క్రితం ఇతర దేశాలకే పరిమితం అనుకున్న పంటలు మన నేలల్లో కూడా పండించవచ్చని నిరూపిస్తున్నారు మన రైతులు. కొంచెం భిన్నంగా ఆలోచించి కొత్త మార్గాలను అన్వేషిస్తూ వైవిధ్యమైన పంటల సాగుకు ఆసక్తి చూపిస్తు
వానకాలం సాగుకు రైతులు తమ పొలాలు సిద్ధం చేస్తున్నారు. కాగా రుతుపవనాల ఆలస్యంతో వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ పంటలకు సంబంధించి జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక
తనకున్న కొంత వ్యవసాయ భూమిని సమర్థవంతంగా వినియోగించుకొని.. కూరగాయలు సాగు చేస్తూ రాబడిని సాధిస్తున్నారు కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన మేత్రి సాయిలు దంపతులు. కేవలం 30 గుంటల భూమిలో బెండకాయ, చిక్కుడ�
రైతులు ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తుండగా, పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారు. రైతన్నల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, వారికి అండగా నిలుస్తున్నా, వారి ని చ