నల్లగొండ మండలంలోని తొరగల్లు గ్రామంలో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమర్థ యూరియా వినియోగం, సమర్థ సాగు విధానంనంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించా
యువ ఇంజినీర్ వ్యవసాయపై మక్కువతో సాగు బాట పట్టాడు. హైదరాబాద్లోని డీఆర్డీవోలో ఏఎస్ఎల్ ఏజెన్సీ తరఫున మిసైల్స్ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పదేళ్లు పాటు ఇంజినీర్గా పని చేశాడు. ఐదేండ్ల క్రితం వ్యవస
గుండారం, సిద్దపల్లి, నాగారం గ్రామాల్లో వ్యవసాయ శాఖ, కేవికే రామగిరి ఖిల్లా ఆధ్వర్యంలో వికాసిత్ కృషి సంకల్యాప్ అభియాన్ అనే పేరిట ముందస్తు ఖరీఫ్ రైతు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
Ramulu Nayak | వ్యవసాయాధికారుల సూచనల మేరకు పంటల సాగులో సరైన సస్యరక్షణ చర్యలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని తెలంగాణ రైతు కమిషన్ మెంబర్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు.
జిల్లాలో 2025 -26 సంవత్సరానికి గానూ ఆయిల్ పామ్ సాగు లక్ష్యం 2500 ఎకరాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో హార్టికల్చర్ అధికారులతో గురువారం కలెక్టర్ సమావేశమయ్యారు.
సాగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహిసున్నట్టు యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు.
అన్నదాత ఆర్థిక పరిస్థితి దేశ శ్రేయస్సు మీద ఆధారపడుతుంది. అందుకే, ‘అన్నదాత సుఖీభవ’ అంటూ రైతు శ్రేయస్సును కోరుకుంటాం. అయితే, ఆరుగాలం కష్టపడ్డా కర్షకులు ఆర్థికంగా వెనుకబడటంతో వారికి కన్నీళ్లే మిగులుతున్న�
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఓ వైపు బోరుబావుల్లో నీటిమట్టం తగ్గడంతో వేసిన పంటలు ఎండుముఖం పట్టగా, మరోవైపు ఈదురుగాలులు, వడగండ్ల వర్షానికి చేతికొచ్చే సమయంలో పంట మొత్తం పాడైప�
వర్షాలతో సంబంధం లేకుండా ఖమ్మంజిల్లా రైతులు జూన్లో గోదావరి జలాలతో సాగు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుగా పేరొందిన కోయిల్సాగర్ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 52,250 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఎడమ కాల్వ పరిధిలో 20 వేల పైచిలుకు ఆయకట్టు
దక్షిణ తెలంగాణ ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు.
విత్తన వరి సాగు సిరులు కురిపించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన విత్తన కొరతతో ప్రైవేట్ కంపెనీలు ఈ సారి రైతులతో పెద్ద ఎత్తున సాగు చేయించేందుకు పోటీపడ్డాయి. దీంతో రికార్డు స్థాయిలో ఉత్తర తెలంగాణ జిల్లాల�
రాష్ట్రంలో సాగునీరందక పంటలు ఎండిపోతున్నా, రైతన్న కంటతడి పెడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపులేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. చాలాచోట్ల నీళ్లు వస్తయా.. రావా..? పంట