ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆదివారం మావోయిస్టులు జరిపిన మెరుపుదాడి లో ఓ భద్రతా అధికారి మృతిచెందగా, జవాన్కు తీవ్రగాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జగర్గూండ పోలీస్స్టేషన్ పరిధిలోని అం
ఓ కేసును మాఫీ చేసేందుకు లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారి పట్టుబడిన కేసులో తమిళనాడు అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ (DVAC) అధికారులు మదురైలోని (Madurai) ఈడీ సబ్ జోనల్ ఆఫీసుపై దాడులు నిర్వహ�
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్పకు (BS Yediyurappa) కేంద్ర హోంశాఖ (MHA) భద్రత కట్టుదిట్టం చేసింది. తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయనకు జెడ్ కేటగిరీ భద్ర
అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం. 1959న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. అమరులైన సైనికులతోపాటు విధి నిర్వహణలో అసువులు బాసిన పో�
విదేశాంగ మంత్రి జైశంకర్కు కేంద్ర హోం శాఖ భద్రతను పెంచిం ది. ప్రస్తుతం ఆయనకు ‘వై’ క్యాటగిరీ కింద ఢిల్లీ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. దీన్ని ‘జెడ్' క్యాటగిరీకి పెంచిన ట్లు విశ్వసనీయ సమాచారం.
ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల కోడ్ అమలు కావడంతో సీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ అ�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ (EMail) వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ (Hijack) చేస్తున్నామని దుండగులు అందులో పేర్కొన్నారు.
దేశ రక్షణలో భాగస్వాములవడం గర్వకారణంగా భావించి భారత సైన్యంలో చేరినవారిలో చాలా మంది ఆవేదనతో సైన్యాన్ని వీడుతున్నారు. 2020 నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్న సైనికుల సంఖ్య 250 శాతం పెరిగింది.
G20 Summit | దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10న జీ 20 సమ్మిట్ (G20 Summit) శిఖరాగ్ర సదస్సు జరుగనున్నది. ఈ నేపథ్యంలో భారత్కు వచ్చే పలు దేశాల అధ్యక్షుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి లెఫ్ట్ హ్�
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలెంట్రీ అవార్డులను ప్రకటించింది. సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్)కు చెందిన మొత్తం 76 మంది పేర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవ
Last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Raipur), మర్మగావ్ పోర్ట్ అథారిటీ (Mormugao Port Trust), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), స