శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్లతోపాటు ఔట్లెట్లను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటికే గెజిట్ను జారీ చేశామని, అయితే వాటి నిర్వహణకు రూ.200 కోట్ల సీడ్మనీని డిపాజిట్ చేయాల్సి ఉన్నదని కేంద్ర జల్శక్తి శాఖ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 103 మందికి శౌర్య పురస్కారాలు లభించాయి. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదం తెలిపారు. ఇందులో నాలుగు కీర్తి చక్ర, 18
ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించారు. అనంత్నాగ్ జిల్లా కోకెర్నాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో శనివారం ఆర్మీ, జమ్ము కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ కలిసి సె�
Gandhi Hospital | నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్కు మద్దతుగా గాంధీ ఆస్పత్రి వద్దకు తండోపతండాలుగా నిరుద్యోగులు చేరుకుంటున్నారు. అయితే గాంధీ హాస్పిటల్ మెయిన్ గేటు వైపు నిర
Gandhi Hospital | గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతారవణం నెలకొంది. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే హాస్పిటల్లో
సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్డ (Mahesh Chandra Laddha) మళ్లీ రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ అధికా�
AP News | ఇష్టం లేని పెళ్లి చేశారని కట్టుకున్న భార్యపైనే కోపం పెంచుకున్నాడో ప్రబుద్ధుడు. ఆమెపై కోపంతో పెళ్లయిన మూడు నెలలకే హతమార్చాడు. అనంతరం ఆ నేరాన్ని వేరే వ్యక్తిపై మోపేందుకు ప్రయత్నించాడు.. చివరకు పోలీసుల
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఉపఎన్నికలో పోలింగ్ శాతం తగ్గింది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉప ఎన్నికలో 3.97శాతం తగ్గింది. పోలింగ్కు సాయంత్
మణిపూర్లో తాజాగా మరోసారి హింస రేగింది. బిష్ణుపూర్ జిల్లాలో ఒక వర్గానికి చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్న కొంతమంది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.
అమాయక గిరిజనులను మావోయిస్టులు తమ పార్టీలోకి తీసుకొని స్వార్థానికి వాడుకుంటున్నారని, వారిచేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ‘ఆపర�
శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరునక్కనగర్లో బుధవా రం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్ఐ సంతోష్, సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు ఇంటింటా సోదాలు నిర్వహించారు.