తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్గఢ్లోని కా�
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ కళాశాల పూర్వ విద్యార్థి సీఆర్పీఎఫ్ జవాన్ ఆదివారం వీర మరణం పొందడం బాధాకరమని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె.లక్ష్మణ్నాయక్ అన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవా లని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని ఆరుట్ల గ్రామంలో సీఆర్పీఎఫ్ బలగాలతో వీధుల్లో ప
సీఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి నివేదిక ఆధారంగా బుధవారం బండ్లగూడ పీఎస్ ఇన్స్పెక్టర్ మహ్మద్ షాకీర్ అలీ, ఎస్సై వె�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలో భాగంగా మద్యం, డబ్బు ఇతర విలువైన వస్తువులు, సామగ్రి అక్రమంగా తరలించకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. సంగారెడ్డి జిల్లా అధికారుల ఆదే�
Razakar | రజాకార్ సినిమా నిర్మాత గూడూరి నారాయణరెడ్డికి 1+1 సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ భూక్యా నరేశ్ గంభీరావుపేట మండలం నాగంపేటకు చెందిన నర్ర లింగారెడ్డి వద్ద ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో రూ.41.76 �
భాషకు అవధులు, ఎల్లలు ఉండవు. ఒక కవి మరొక కవిని తయారు చేస్తాడు. ఒక పండితుడు మరో పండితుడిని తయారు చేస్తాడు. ఈ గురు పరంపర, ఈ సంప్రదాయాలు, ఈ విలక్షణత తెలంగాణలో కొనసాగాలన్నది నా ఆకాంక్ష.
అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు ఈ నెల 13న(మంగళవారం) ‘ఢిల్లీ చలో’ మార్
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపైనే కాకుండా వాటి పరిధిలోని అన్ని ఔట్లెట్లపై సీఆర్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి హక్కులను కాపాడాలని, ఆ రాష్ట్రంలోని చివరి ఆయకట్టు ప్రాంతాల�
తుపాకుల మోతలతో దండకారణ్యం దద్దరిల్లిపోయింది. మావోయిస్టులు ఒక్కసారిగా జవాన్లపై మెరుపు దాడికి దిగడంతో జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. సీఆర్పీఎఫ్ కొత్త శిబిరం ప్రారంభం రోజే ఇరువర్గాల మధ్య జరిగిన భీకర ప�
యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఆ రోజు రానేవచ్చింది. 500 ఏండ్ల కల మరికొన్ని గంటల్లో సాకారం కానున్నది. సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రామ జన్మభూమి అయోధ్యలో (Ayodhya) బాల రాముడి (
Chhattisgarh | ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు భద్రతా దళాలపై మెరుపు దాడికి దిగారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో మావోయిస్టుల చర్యలను సమర్థంగా తిప్పికొట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంగ�