సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ తదితర కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో 84,866 ఖాళీలు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. సాయుధ బలగాల పూర్తి సామర్థ్యం 10,05,520 మంది అని చెప�
హకీంపేటలోని నేషన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నీసా)లో 54వ రైజింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో జవాన్లు చేసిన విన్యాసాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నా
Charu Sinha | సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్కు తొలిసారిగా ఒక మహిళ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)గా చారుసిన్హా నియమితులయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని సదరన్ సెక్టార్ కేంద్ర కార్యాలయంలో ఆమె బా�
మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, విద్యుత్ తీగలు, సామగ్రి సమకూరుస్తున్న ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో గురువారం ఏఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు �
CRPF | కేంద్ర హోంశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైనవారు జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు రక్షణ కల్పించటంలో సీఆర్పీఎఫ్ పూర్తిగా వైఫల్యం చెం దిందంటూ కాంగ్రెస్ వర్గాలు చేస్తున్న ఆరోపణలు సీఆర్పీఎఫ్ గురువారం ఖండించింది.
Rahul Gandhi CRPF రాహుల్ గాంధీకి సరైన రీతిలో సెక్యూర్టీ కల్పించడం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన తీవ్ర ఆరోపణలపై సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను సీఆర�
SSC | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఎస్ఎస్ఎఫ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబ�
లడఖ్ సరిహద్దులో కరమ్సింగ్ నేతృత్వంలోని 20 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల బృందం విధులు నిర్వహిస్తుండగా... 1959, అక్టోబర్ 21న చైనా సైన్యం వారిపై దాడిచేసింది. ఈ దాడిలో పది మంది భారత సైనికులు వీరమరణం పొందారు.
Yashwant Sinha | రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరి భద్రత కల్పించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటిచేస్తున్న సిన్హాకు కేంద్ర హోంఖ సీఆర్పీఎఫ్ సాయుధ కమ�
CRPF | ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. జిల్లాలోని దర్భ డివిజన్ మలంగేర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ క్యాంప్పై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదుర
AOB | ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో (AOB)లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఒడిశాలో మావోయిస్టుల దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.