దంచికొట్టిన వాన | రాష్ట్ర వ్యాప్తంగాఅర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలు దెబ్బతిన్నాయి.
శంకర్పల్లి మండల ఏవో కృష్ణవేణి శంకర్పల్లి : శంకర్పల్లి మండల రైతులు తాము సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబర్ 5వ తేదీలోగా మండల వ్యవసాయాధికారి, మండల విస్తరణ అధికారులను కలిసి నమోదు చేసుకోవాలని మండల వ�
మంత్రి ప్రశాంత్ రెడ్డి | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మోతే, అక్లూర్, భీమ్గల్ ముచ్కూర్లలో భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులను, పంటలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల �
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆలోచనల కు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నా య పంటల సాగుపై దృష్టి సారించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థిత�
మోస్తరు వర్షం | ర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. నందవరం, పెద్దకడుబూరు, కృష్ణగిరి, సి.బెళగల్, కౌతాళం మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది.
ములుగు : తెలంగాణ, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలైన ములుగు జిల్లా వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గ్రామాల్లో రైతులు యాసంగి వరి పంటలతో పాటు
వికారాబాద్ : జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు కనిపిoచాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లాలో వేడెక్కి ఉండగా సాయంత్రానికి చల్లటి వ�
పరిహారం అందేలా చూస్తా | అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.