మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తొత్తినోని దొడ్డి గ్రామంలో తెల్లవా
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. వేలాది ఇండ్లు నీటిలో మునిగిపోగా.. లక్షల ఎకరాల పంట వర్షార్పణమైంది. ఎగువన కురిసిన వానలతో వరదలు వచ్చి...
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. భారీ వర్షాలకు పంటలు నేలకొరిగాయి. కల�
Minister Errabelli | ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటల నష్టాల నివేదికలను త్వరితగతిన పూర్తి చేసి అందజేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
Minister niranjan reddy | పంట నష్టం వాటిల్లిన రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్టపరిహారం అందించి అన్నదాతలను ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
Minister Niranjan Reddy | ఒల్లు గుల్ల చేసుకొని ఆరుగాలం శ్రమించిన రైతన్నకు ప్రకృతి ప్రకోపంతో విషాదమే మిగిలింది. చేతికందొచ్చిన కొచ్చిన మిర్చి పంట నేలరాలింది. అకాల వర్షాలు రైతన్నలను దెబ్బతీశాయి. ఎవరు కూడా అధైర్యపడొద్దు అ�
ఎర్రుపాలెం: మండలంలో వరదకు దెబ్బతిన్న పంటలను డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పరిశీలించి రైతులకు పలుసూచనలు చేశారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. అనంతరం మండలంలోని
ఖమ్మం : అధిక వర్షాల కారణంగా పత్తి, వరితో పాటు మిర్చీపంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డా.హేమంత్కుమార్ అన్నారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలిత
ఖమ్మం :మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 600 ఎకరాలలో మిర్చి తోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ. అనసూయ తెలిపారు. పంటనష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను �