ఉమ్మడి మెదక్ జిల్లా రైతులను మొంథా తుపాన్ భయం వెంటాడుతోంది. చేతికొచ్చిన పంట తుపాన్ వల్ల నేల రాలుతుంది.రైతులు ధాన్యాన్ని ఆరబెడుతుంటే వర్షాలకు తడిసిపోతున్నది. రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. ఆరుగాలం �
తుపాన్ ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అంతటా రెండు సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఆరు మండలాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా 16 మండలాల్లో సాధార�
తీరందాటిన మొంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి, బుధవారం రోజంతా భారీ వర్షం కురవడంతో చేతికొచ్చిన పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు నీటమునిగాయి. కల్లాల్లో ఆరబెట్
అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని, తడిసిన మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, మాస్లైన్, ఏఐకేఎంఎస్, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇల్లెందు మండలంలో�
ఆరుగాలం శ్రమించిన రైతు కష్టం ఆవిరైపోతున్నది. చీడ పీడల నుంచి పంటలను కాపాడుకోలేక అన్నదాతలు దిగులు చెందుతున్నారు. యూరియా కొరతతో కొంత అక్కరకు రాకుండా పోగా మిగిలిన పంటను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున
ఒకరోజు కాదు.. రెండ్రోజులు కాదు ఏకంగా గడిచిన మూడు నెలలుగా విడవని వానలతో రైతన్నలు కుదేలు అవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు సంక్షోభ పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారాయి. భారీ వర్షాలు, వరదలు అన్నదాతలను నష్టాల ఊబిలో ముంచేశాయి. గోదావరి, ప్రాణహిత వరదల దాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు నీట ముని�
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు పోరుబాట పట్టారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నవీపేట మండలం యంచ వద్ద బాసర రహదారిపై సోమవార�
మండలంలోని గాండ్లపేట్ సమీపంలో పెద్దవాగుపై నిర్మించిన అక్విడెక్ట్ పక్కనే వరదకాలువకు శుక్రవారం ఉదయం గండిపడింది. దీంతో వరదకాలువలో ఉన్న నీరంతా బయటికి రావడంతో సమీపంలోని పంటలన్నీ నీటమునిగి ఇసుకమేటలతో కప్
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో బుధవారం కేంద్ర బృందం వరద నష్టాన్ని అంచనా వేసింది. పర్వతాపూర్ రోడ్డుతో పాటు వాగు బ్రిడ్జిని సందర్శించి నష్టం వివరాలు అంచనా వేశారు. అనంతరం పర్వతాపూర్ గ్రామస్తులను, స్థాన�
ఇప్పటికే పంటల్లో దోమలు, చీడపీడల నివారణకు ఆపసోపాలు పడుతున్న రైతులకు మరో చేదునిజం తెలిసింది. పంటలపై తాజాగా ఆఫ్రికాజాతి నత్తలు దాడిచేసే పరిస్థితులు నెలకొన్నాయని భయంభయంగా ఉన్నారు.
కుంభవృష్టి, అతి భారీ వానలతో కామారెడ్డి జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఇందులో రైతులు కోలుకోలేని విధంగా పంట నష్టానికి గురయ్యారు. వానాకాలంలో పంటలు సమృద్ధిగా పండించి లాభాలు ఆర్జించాలని ఆశలు పెట్టుకున్న అన్నద�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వారం రోజులు కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. మొత్తం 1.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి, 100 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా, అధికా�