ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిచిపోగా.. చేతికొచ్చిన బొప్పాయి తోటలు విరిగిపోయాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి, గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. వరి నేలమట్టం కాగా, మామిడి కాయలు రాలిపోయాయి. ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు కూలగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీం�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురియడంతో చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నేలకొర�
గత రెండు, మూడు రోజులుగా భారీగా వీచిన ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు చెందిన మామిడి, కూరగాయల పంటలు పాడయ్యాయి. మదన్పల్లి, మైలార్దేవరంపల్లి, గెరిగెట్పల్లి, నారాయణపూర్, పెండ్లిమడుగు, సిద�
భద్రాద్రి జిల్లాలో గత 10 రోజుల వ్యవధిలో కురిసిన అకాల వర్షాలు, వీచిన ఈదురుగాలులకు అన్నదాతల ఆశలు నేలకూలాయి. చేతికి అందిన పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆర్థికంగా నష్టపోయారు. పెట్టుబడి కూడా రాదంటూ దిగులు చెంద�
పలు జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, వడగండ్లతో కురిసిన వర్షానికి మిర్చి, మక్కజొన్న పంటలు తడిసిపోయాయి. కల్లాల్లో ఆర�
MLC Ramana | అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు లేదా అని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రశ్నించారు.
మంచిర్యాల జిల్లాలో గురువారం రాత్రి నుంచి కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. భీమిని మండలం వడాల గ్రామంలో విఠల్కు చెందిన ఎకరం వరి నేలకొరిగింది. అలాగే పలు గ్రామా�
తిందామంటే తిండి లేదు.. కట్టుకుందామంటే బట్టలేదు.. ఇంట్లో ఉందామంటే మొత్తం బురదే.. ఇది దుబ్బతండా వాసుల దుస్థితి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆకేరు వాగు వరద ముంచెత్తడంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ�
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 5.8 కోట్ల పరిహారం విడుదల చేసింది. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఎకరాకు రూ.10వేల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆ
Minister Gangula | రాష్ట్రంలోని పలు జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు కమలాకర్( Minister Gangula) వెల్లడించారు.