MLC Ramana | అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు లేదా అని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రశ్నించారు.
మంచిర్యాల జిల్లాలో గురువారం రాత్రి నుంచి కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. భీమిని మండలం వడాల గ్రామంలో విఠల్కు చెందిన ఎకరం వరి నేలకొరిగింది. అలాగే పలు గ్రామా�
తిందామంటే తిండి లేదు.. కట్టుకుందామంటే బట్టలేదు.. ఇంట్లో ఉందామంటే మొత్తం బురదే.. ఇది దుబ్బతండా వాసుల దుస్థితి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆకేరు వాగు వరద ముంచెత్తడంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ�
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 5.8 కోట్ల పరిహారం విడుదల చేసింది. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఎకరాకు రూ.10వేల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆ
Minister Gangula | రాష్ట్రంలోని పలు జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు కమలాకర్( Minister Gangula) వెల్లడించారు.
మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తొత్తినోని దొడ్డి గ్రామంలో తెల్లవా
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. వేలాది ఇండ్లు నీటిలో మునిగిపోగా.. లక్షల ఎకరాల పంట వర్షార్పణమైంది. ఎగువన కురిసిన వానలతో వరదలు వచ్చి...
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. భారీ వర్షాలకు పంటలు నేలకొరిగాయి. కల�
Minister Errabelli | ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటల నష్టాల నివేదికలను త్వరితగతిన పూర్తి చేసి అందజేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
Minister niranjan reddy | పంట నష్టం వాటిల్లిన రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్టపరిహారం అందించి అన్నదాతలను ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
Minister Niranjan Reddy | ఒల్లు గుల్ల చేసుకొని ఆరుగాలం శ్రమించిన రైతన్నకు ప్రకృతి ప్రకోపంతో విషాదమే మిగిలింది. చేతికందొచ్చిన కొచ్చిన మిర్చి పంట నేలరాలింది. అకాల వర్షాలు రైతన్నలను దెబ్బతీశాయి. ఎవరు కూడా అధైర్యపడొద్దు అ�