Minister Niranjan Reddy | ఒల్లు గుల్ల చేసుకొని ఆరుగాలం శ్రమించిన రైతన్నకు ప్రకృతి ప్రకోపంతో విషాదమే మిగిలింది. చేతికందొచ్చిన కొచ్చిన మిర్చి పంట నేలరాలింది. అకాల వర్షాలు రైతన్నలను దెబ్బతీశాయి. ఎవరు కూడా అధైర్యపడొద్దు అ�
ఎర్రుపాలెం: మండలంలో వరదకు దెబ్బతిన్న పంటలను డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పరిశీలించి రైతులకు పలుసూచనలు చేశారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. అనంతరం మండలంలోని
ఖమ్మం : అధిక వర్షాల కారణంగా పత్తి, వరితో పాటు మిర్చీపంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డా.హేమంత్కుమార్ అన్నారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలిత
ఖమ్మం :మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 600 ఎకరాలలో మిర్చి తోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ. అనసూయ తెలిపారు. పంటనష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను �
దంచికొట్టిన వాన | రాష్ట్ర వ్యాప్తంగాఅర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలు దెబ్బతిన్నాయి.
శంకర్పల్లి మండల ఏవో కృష్ణవేణి శంకర్పల్లి : శంకర్పల్లి మండల రైతులు తాము సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబర్ 5వ తేదీలోగా మండల వ్యవసాయాధికారి, మండల విస్తరణ అధికారులను కలిసి నమోదు చేసుకోవాలని మండల వ�
మంత్రి ప్రశాంత్ రెడ్డి | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మోతే, అక్లూర్, భీమ్గల్ ముచ్కూర్లలో భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులను, పంటలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల �
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆలోచనల కు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నా య పంటల సాగుపై దృష్టి సారించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థిత�
మోస్తరు వర్షం | ర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. నందవరం, పెద్దకడుబూరు, కృష్ణగిరి, సి.బెళగల్, కౌతాళం మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది.