Crime news | కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు సిటీలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. రెండు రోజులపాటు కుటుంబంలోని ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో ఇరుగ�
Crime news | అల్లారు ముద్దుగా పెంచిన కూతురు కండ్ల ముందే మృతి చెందటంతో ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది. గోరు ముద్దులు తినిపిస్తూ గుండెల మీద పెట్టుకొని ఎంతో గారాభంగా పెంచిన బిడ్డను మృత్యువు కబలించడంతో తీవ్ర మనస�
Crime News | రాజస్థాన్ లోని కోటలోని కోచింగ్ సెంటర్లో విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మొత్తం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కి చేరింది.
Case on BJP leader | మాయ మాటలు నమ్మి వచ్చిన ఓ మహిళను ఓ బీజేపీ నేత వంచించాడు. ఆమె అవసరాన్ని అవకాశంగా తీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక అతని స్నేహితుడితో కూడా ఆమెపై అత్యాచారం చేయించాడు.
Brutal Murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైలార్దేవుపల్లిలో 17 ఏండ్ల బాలుడిని దుండగులు గొంతుకోసి కిరాతకంగా హతమార్చారు. ఈ అమానుష సంఘటన మైలార్దేవుపల్లిలోని లక్ష్మీగూడ హౌసింగ్బోర్డ్ కాలనీలోని నిర్మానుష్�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంక్చర్ అయిన వాహనం టైర్ మారుస్తుండగా కారు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జాతీయ రహదారి 44 బీచుపల్లి బ�
అక్రమ మార్గంలో సంపాదనకు అలవాటుపడి విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని బేగంబజార్ పోలీసులు అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు.
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగలు ఓ మహిళను కాళ్లు నరికి కిరాతకంగా హతమర్చారు. ఈ విషాదకర సంఘటన ములుగు పోలీస్స్టేషన్ పరిధిలోని బండ మైలారం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీ�
Begging Mafia | నగరంలో బెగ్గింగ్ మాఫియాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, వికలాంగులను రద్దీ ఎక్కువగా ఉండే చౌరస్తాల్లో విడిచిపెట్టి భిక్షాటన చేయిస్తూ ఈ ముఠాలు లక్షలు వెనకేసుకుంటున్నాయి.
Leopard | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలో చిరుతపులి కలకలం సృష్టించింది. లేగదూడను ఎత్తుకెళ్లి చంపి తిన్నది. స్థానికులు, ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు అ