Crime news | క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య భోజనం వడ్డించలేదన్న కోపంతో భర్త ఆమెను రాయితో కొట్టిచంపాడు. 15 ఏండ్ల బంధాన్ని మరిచి క్షణికావేశంలో ఆమె ప్రాణం తీశాడు.
తెలంగాణవ్యాప్తంగా నేరాల నమోదు పరిమితస్థాయిలోనే ఉన్నదని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నిరుడు 55 మందికి యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు తీసుకోగా, ఈ ఏడాది ఆర్నెళ్ల్లలో 88 మందికి యావజ్జీవ శిక్ష పడిందని వెల్ల�
AP News | మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడంటూ.. భర్త మర్మాంగాలను రెండో భార్య బ్లేడ్తో కోసేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగు చూసింది.
Crime news | నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం జరిగింది. కులం కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుని లేచిపోయిందనే కోపంతో ఓ యువకుడు తన సోదరి తల తెగనరికి.. ఆ తలను చేతిలో పట్టుకుని తిరిగాడు.
Actress harassed | ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ వ్యక్తి.. నటిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి మోసం చేశాడు. ఇంటర్వ్యూ పేరుతో హోటల్కు పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్క, చెల్లెలు ఇద్దరు హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ పట్టణంలోని జిరాయాత్ నగర్లో నివసిస్తున్న మగ్గిడి రాజవ్వ (72), మగ్గిడి గంగవ్వ (62),
Hyderabad | దాడి ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్పేట పరిధిలోని సర్వోదయ కాలనీలో నివాసముంటున్న కృ�
Mithali Sharma | ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఎనిమిది నెలలే అయ్యింది. అప్పటికే ధన దాహంతో ఆమె లంచాలు వసూలు చేయడం మొదలుపెట్టింది. తాజాగా ఓ వ్యాపార సహకార సంఘంలో జరిగిన అవకతవకలను చూసీచూడనట్లుగా ఉండేందుకు ఆమె రూ.20 వేలు లం
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలకాలం కలిసి ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. భార్య ముఖంపై తలగడ పెట్టి ఊపిరి అడకుండా చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన జిల్లా�
Crime news | భర్త లేని తనను బెదిరించి మళ్లీమళ్లీ అత్యాచారానికి పాల్పడుతున్న వ్యక్తిపై ఓ మహిళ పగతో రగిలిపోయింది. అతడు పెట్టే హింసను భరిస్తూ అదను కోసం ఎదురుచూసింది. దాదాపు ఆరు నెలల హింస భరించిన తర్వాత అదను చూసి హత�
Crime news | ఓ వ్యక్తి నాగార్జునసాగర్ కొత్త వంతెన పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. నాగార్జునసాగర్ హిల్ కాలనీ చెందిన న�
Jagityala | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం మండలం గోదూరుకు చెందిన మెట్టు నర్సు (55) అనే మహిళ గ్రామ శివ
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో ఉరితాడు పెట్టుకొని మరీ వీడియో తీసి బలవన్మరణం పొందాడు.ఈ విషాదకర సంఘటన రాజన్న స�