Crime news | నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం జరిగింది. కులం కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుని లేచిపోయిందనే కోపంతో ఓ యువకుడు తన సోదరి తల తెగనరికి.. ఆ తలను చేతిలో పట్టుకుని తిరిగాడు.
Actress harassed | ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ వ్యక్తి.. నటిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి మోసం చేశాడు. ఇంటర్వ్యూ పేరుతో హోటల్కు పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్క, చెల్లెలు ఇద్దరు హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ పట్టణంలోని జిరాయాత్ నగర్లో నివసిస్తున్న మగ్గిడి రాజవ్వ (72), మగ్గిడి గంగవ్వ (62),
Hyderabad | దాడి ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్పేట పరిధిలోని సర్వోదయ కాలనీలో నివాసముంటున్న కృ�
Mithali Sharma | ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఎనిమిది నెలలే అయ్యింది. అప్పటికే ధన దాహంతో ఆమె లంచాలు వసూలు చేయడం మొదలుపెట్టింది. తాజాగా ఓ వ్యాపార సహకార సంఘంలో జరిగిన అవకతవకలను చూసీచూడనట్లుగా ఉండేందుకు ఆమె రూ.20 వేలు లం
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలకాలం కలిసి ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. భార్య ముఖంపై తలగడ పెట్టి ఊపిరి అడకుండా చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన జిల్లా�
Crime news | భర్త లేని తనను బెదిరించి మళ్లీమళ్లీ అత్యాచారానికి పాల్పడుతున్న వ్యక్తిపై ఓ మహిళ పగతో రగిలిపోయింది. అతడు పెట్టే హింసను భరిస్తూ అదను కోసం ఎదురుచూసింది. దాదాపు ఆరు నెలల హింస భరించిన తర్వాత అదను చూసి హత�
Crime news | ఓ వ్యక్తి నాగార్జునసాగర్ కొత్త వంతెన పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. నాగార్జునసాగర్ హిల్ కాలనీ చెందిన న�
Jagityala | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం మండలం గోదూరుకు చెందిన మెట్టు నర్సు (55) అనే మహిళ గ్రామ శివ
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో ఉరితాడు పెట్టుకొని మరీ వీడియో తీసి బలవన్మరణం పొందాడు.ఈ విషాదకర సంఘటన రాజన్న స�
Warangal | : ప్రమాదవశాత్తు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం
Hyderabad | హైదరాబాద్ దోమలగూడలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. ఈనెల 11న రోజ్ కాలనీలోని ఓ ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమై
Hyderabad | దేశ సరిహద్దులు దాటి కుటుంబంతో కలిసి భారత్కు రావడం.. ఆ తర్వాత అమాయకంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరడం.. నమ్మకం కుదిరాక బడా వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు. అదను చూసి ఇంటికి కన్నం వేస్తున్నారు. అందినంత దోచు�
Nizamabad | నిజామాబాద్ టౌన్-వి పోలీస్ స్టేషన్ పరిధిలోని భారతి రాణి కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 72 ద్విచక్ర వాహనాలు, 21 ఆటో రిక్షాలు, ఐదు కార్లను పోల�