Crime news | ఏపీలోని కర్నూలు మండలం పసుపుల గ్రామపంచాయతీ పరిధిలో నకిలీ నోట్ల ముఠాను కర్నూల్ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ నోట్ల ముఠాలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందినవా�
USA Cop Brutality | అమెరికాలో ఓ పోలీస్ రౌడీలా ప్రవర్తించాడు..! ఓ మహిళను మెడపట్టి బలంగా నేలకు కొట్టాడు..! అనంతరం ఆమె పైకి లేవకుండా మోకాళ్లతో తొక్కిపెట్టాడు..! తాను మహిళనని, తనను టచ్ చేయొద్దని ఆమె అరుస్తున్నా పట్టించుకో�
Crime news | ఎప్పుడు ఎక్కడో ఒకచోట కాల్పులతో ఉలిక్కిపడే అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చెలరేగింది. ఫిలడెల్ఫియాలోని కింగ్సెసింగ్ పొరుగున ఉన్న వారింగ్టన్ అవెన్యూలోగల 5700 బ్లాక్లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచే
మెడికల్ సీట్లు ఇప్పిస్తానని కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం హనుమకొండలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్�
Telangana | నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తొలి ఏకాదశి సందర్భంగా నదీస్నానం చేసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. బైక్పై వెళ్తున్న అతనిపై వెనుక నుంచి మరో బైక్లో వచ్చి
Chandra Shekhar Aazad | ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు, కాన్షీరామ్ & భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్పై హత్యాయత్నం జరిగింది. సహరాన్పూర్లోని దేవ్బంధ్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తులు ఆజాద్ కాన్వాయ్పై దాడి�
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే, రద్దీ రోడ్డులో దోపిడీ జరిగింది. బ్యాగులో లక్ష రూపాయల నగదు పెట్టుకుని బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి దుండగులు బ్యాగును లాక్కెళ్లారు.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. రాత్రి భోజనం తర్వాత సోదరుడితో కలిసి ఐస్క్రీమ్ తినేందుకు బయటికి వెళ్లిన ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. అడ్డుకోబోయిన అతని సోదరుడి చేతులపై కూడా కత్తిగాట�
Crime news | మహారాష్ట్రలోని పుణె నగర శివార్లలో ఘోరం జరిగింది. భార్య పెట్టే హింస భరించలేక ఓ వైద్యుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
Crime news | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. క్రికెట్లో క్లీన్ బౌల్డ్ చేశాడనే కోపంతో ఓ బాలుడు మరో బాలుడిని గొంతు పిసికి చంపేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని ఘటంపూర్ మండలం రహ�
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయాన్నే ఘోరం జరిగింది. ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్స్టేషన్ పరధిలోగల అంబేద్కర్ బస్తీ ఏరియాలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు.
Bengalore incident | కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేయమంటే చేయలేదని ఓ ఆటో డ్రైవర్ అతనిపై దాడికి పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.