Crime news | మహారాష్ట్రలోని పుణె నగర శివార్లలో ఘోరం జరిగింది. భార్య పెట్టే హింస భరించలేక ఓ వైద్యుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
Crime news | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. క్రికెట్లో క్లీన్ బౌల్డ్ చేశాడనే కోపంతో ఓ బాలుడు మరో బాలుడిని గొంతు పిసికి చంపేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని ఘటంపూర్ మండలం రహ�
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయాన్నే ఘోరం జరిగింది. ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్స్టేషన్ పరధిలోగల అంబేద్కర్ బస్తీ ఏరియాలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు.
Bengalore incident | కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేయమంటే చేయలేదని ఓ ఆటో డ్రైవర్ అతనిపై దాడికి పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Crime news | అదో వైన్ షాపు..! అన్ని వైన్స్లలో లాగానే ఆ వైన్స్లో కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంతలో కస్టమర్ల లాగానే ఇద్దరు వ్యక్తులు తెల్లటి దుస్తుల్లో , తలకు తెల్లటి వస్త్రాలు చుట్టుకుని వచ్చారు. మద్యం కొ�
ఆ లేడీ.. ఓ దొంగను ప్రేమ పెండ్లి చేసుకున్నది. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. అతడిని వదిలేసి, మరో దొంగతో సహజీవనం చేసింది. అతడినీ వదిలేసి ఇంకో దొంగతో రిలేషన్షిప్లో ఉంటూ విలాసాలకు అలవాటుపడింది.
బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఓ ఇంటి పెద్దను కట్టుకున్న భార్య, కొన్న కొడుకు కలిసి చంపేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ నాగరాజు వెల్లడిం
Hyderabad | మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అహ్మద్గూడ రాజీవ్ గృహకల్పలో యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అంజి (25), వైష్ణవి (22)గా గుర్తించారు.
Suryapeta | సూర్యాపేట : మద్యానికి బానిసగా మారిన కుమారుడి ఆగడాలు భరించలేకపోయాడు ఓ తండ్రి. కొడుకు పెట్టే బాధలు భరించలేక.. క్షణికావేశంలో కత్తితో నరికిచంపాడు ఆ తండ్రి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోన
Death sentence | భార్య సహా ఐదుగురిని అత్యంత కిరాతకంగా చంపేసిన హంతకుడు తిప్పయ్యకు మరణదండన సబబేనని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ మేరకు ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది.
Crime news | ఓ బాలుడు తన తల్లిని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్న వ్యక్తిని స్క్రూడ్రైవర్తో పొడిచి చంపేశాడు. ముంబై మహా నగరంలోని కండివాలిలోగల ఇరానీవాడి లొకాలిటీలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం మిగిల్చిన విషాదం వర్ణనాతీతం! రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఒక్క ప్రమాదంలోనే ఇంతమంది మరణించడం విషాదమైతే
Crime news | విధి నిర్వహణలో భాగంగా కారులో వెళ్తున్న డీఈవోను కొందరు వ్యక్తులు అడ్డగించి, డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఆయనపై ఇంకు చల్లారు. ఆ తర్వాత జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి జారుకున్నారు.