Warangal | : ప్రమాదవశాత్తు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం
Hyderabad | హైదరాబాద్ దోమలగూడలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. ఈనెల 11న రోజ్ కాలనీలోని ఓ ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమై
Hyderabad | దేశ సరిహద్దులు దాటి కుటుంబంతో కలిసి భారత్కు రావడం.. ఆ తర్వాత అమాయకంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరడం.. నమ్మకం కుదిరాక బడా వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు. అదను చూసి ఇంటికి కన్నం వేస్తున్నారు. అందినంత దోచు�
Nizamabad | నిజామాబాద్ టౌన్-వి పోలీస్ స్టేషన్ పరిధిలోని భారతి రాణి కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 72 ద్విచక్ర వాహనాలు, 21 ఆటో రిక్షాలు, ఐదు కార్లను పోల�
Crime news | చిన్నారి కిడ్నాప్ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో కలకలం రేపింది. సీఐ రమేశ్బాబు కథనం మేరకు..ఇందిరానగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం వద్ద చిన్నారి శైలజ(4) ఆడుకుంటుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇ
Hyderabad | బంజారాహిల్స్: ఇంట్లో అద్దెకు ఉంటున్న యువతుల గదిలో రహస్యంగా సీసీ కెమెరా ఏర్పాటు చేసి, వారు దుస్తులు మార్చుకునే దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఇంటి యజమానిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Crime news | సాధారణంగా దొంగలు తాము దోచుకోవాలనుకున్నది దోచుకోగానే జాడలేకుండా పారిపోతారు. పైగా ముఖం కనిపించకుండా ముసుగులు వేసుకుంటారు. కానీ న్యూయార్క్లో ఓ దొంగ మాత్రం దర్జాగా, ఫ్రెండ్లీగా దొంగతనం చేశాడు.
Crime news | జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..మహబూబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న దర్పల్లికి చెందిన శివ(9) నాలుగో తరగతి గణేష్(9) నాలుగ�
Crime news | జిల్లాలోని రామగిరి మండలం మారుతినగర్ సమీపంలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Hyderabad | హైదరాబాద్ నగర పరిధిలోని అల్వాల్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ వ్యక్తి బతికుండగానే అతన్ని చంపేశారు. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Share market | షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి డబ్బులు డబుల్ చేస్తానని పలువురు ఇన్వెస్టర్ల వద్ద కోటి రూపాయల వరకు వసూలు చేసి, ట్రేడింగ్లో నష్టపోయిన యువకుడు ముంబైకి పారిపోయాడు. కాగా, అతని ఇద్దరు రూమ్ మేట్స్ను ముగ
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దివ్యాంగుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామడుగు మండలం తిరుమలపూర్ అనుబంధం కారుపాకులపల్లిలో ది�
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
ACB | ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్లో చోటు చేసుకుంది.