Crime News | ఏపీలోని రెండు జిల్లాలో జరిగిన కరెంట్ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం జానకిరామపురంలో వాటర్ హీటర్ షాక్ కొట్టి తల్లి అనూష, కుమార్తె ధన్విక మృతి చెందారు.
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గొడవపడి క్షణికావేశంలో మనస్థాపానికి గురై పెద్ద శంకరంపేట పట్టణ సమీపంలోని బతుకమ్మ కుంటలో పడి ఓ యువతి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
Sorry Daughter | కేరళలో ఓ ఐదేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. బాలిక కోసం స్థానికంగా వెతికిన కుటుంబసభ్యులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. దాంతో బాలిక కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టిన పోలీసులు.. ఓ న
Crime news | నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల ట్రాక్టర్ షోరూమ్ వద్ద వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు స�
Medak | మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రాన�
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను దుండగులు దారుణంగా హతమర్చారు. వివరాల్లోకి వెళ్తే..బీర్కూరు మండలం రైతునగర్ గ్రామంలో వృద్ధ దంపతుల జంట హత్యలు కలకలం రేపాయి. నారాయణ (70) అయన భార్య సుశీల (65)ను గుర
Crime news | ల్లాలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న ఇద్దరు యువతులు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు జారీపడి మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని కొండేడు గ్రామంలో మంగళవారం చోటు చేస
హైదరాబాద్లో నేరాలు చేసి తప్పించుకోవాలని చూస్తున్న నేరగాళ్లు ఎక్కడున్నా పోలీసులు పట్టుకుంటున్నారు. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయి దొంగలను సైతం పట్టుకుని హైదరాబాద్ పోలీసులు సత్తా చూపిస్తున్నారు.
పార్ట్టైం ఉద్యోగాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతూ వందల కోట్లు దండుకుని విదేశాలకు తరలించిన కేసులో ప్రధాన నిందితుడు ప్రకాశ్ ప్రజాపతి నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించినట్టు హైదరాబాద్ పోలీసులు గ�
Crime news | క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య భోజనం వడ్డించలేదన్న కోపంతో భర్త ఆమెను రాయితో కొట్టిచంపాడు. 15 ఏండ్ల బంధాన్ని మరిచి క్షణికావేశంలో ఆమె ప్రాణం తీశాడు.
తెలంగాణవ్యాప్తంగా నేరాల నమోదు పరిమితస్థాయిలోనే ఉన్నదని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నిరుడు 55 మందికి యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు తీసుకోగా, ఈ ఏడాది ఆర్నెళ్ల్లలో 88 మందికి యావజ్జీవ శిక్ష పడిందని వెల్ల�
AP News | మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడంటూ.. భర్త మర్మాంగాలను రెండో భార్య బ్లేడ్తో కోసేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగు చూసింది.