Hyderabad IIT : సమస్యలకు పరిష్కారం చూపాల్సిన విద్యా సంస్థలు కొన్ని చోట్ల విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. సంగా�
Crime news | దేశానికి అన్నంపెట్టే రైతన్నను దగా చేస్తూ నకిలీతో పాటు గడువు తీరిన పురుగుమందులను విక్రయిస్తున్న 11 మంది నిందితులతో పాటు నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మరో ఇద్దరిని గీసుగొండ, నర్సంపేట, ఐనవోలు టాస�
Karimnagar | కరెంట్షాక్తో రెండు జోడెడ్లు మృతి చెందాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పన్యాల లచ్చిరెడ్డికి చెందిన పొలంలో ఆదివారం ఉద�
Hyderabad | ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరిస్తామంటూ ఓ వైద్యురాలిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా
Crime news | ఓ ఇంట్లో నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. ఈ సంఘటన కోనరావుపేట మండలం కొండాపూర్లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుమ్మల రాములు ఇంట్లో రాళ్లు పేల్చే�
Commits suicide | ఏం సమస్య వచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్ మండలం లింగన్వారిగూడెంకు చెందిన మేకల వెంకటేశం (38) అనే వ్యక్తి వ�
పాతకక్షలతో స్నేహితుడిని హత్య చేసేందుకు యత్నించిన రౌడీషీటర్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్న
Crime News | ఏపీలోని రెండు జిల్లాలో జరిగిన కరెంట్ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం జానకిరామపురంలో వాటర్ హీటర్ షాక్ కొట్టి తల్లి అనూష, కుమార్తె ధన్విక మృతి చెందారు.
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గొడవపడి క్షణికావేశంలో మనస్థాపానికి గురై పెద్ద శంకరంపేట పట్టణ సమీపంలోని బతుకమ్మ కుంటలో పడి ఓ యువతి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
Sorry Daughter | కేరళలో ఓ ఐదేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. బాలిక కోసం స్థానికంగా వెతికిన కుటుంబసభ్యులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. దాంతో బాలిక కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టిన పోలీసులు.. ఓ న
Crime news | నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల ట్రాక్టర్ షోరూమ్ వద్ద వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు స�