Crime news | అది ఓ ఆస్పత్రి. ఒక వార్డులో చికిత్స కోసం వచ్చిన రోగులు, అటెండెంట్లు వైద్యుల కన్సల్టేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని ఆస్పత్రిలో చొరబడ్డాడు. వచ్చీరావడంతోనే ఓ వ్యక్తిపై �
Road accident | పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. రాఖీ పండుగ కోసం తన భర్తతో కలిసి స్వగ్రామానికి వచ్చిన ఓ మహిళ గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్ట గ్రా�
Crime news | ఢిల్లీ మెట్రో రైల్లో దారుణం చోటుచేసుకుంది. రైల్లో రద్దీని ఆసరాగా చేసుకుని పశ్చిమబెంగాల్కు చెందిన ఓ యువకుడు మైనర్ బాలికపై అమానుష చర్యకు పాల్పడ్డాడు. తన తల్లితో కలిసి రైల్లో నిలబడిన మైనర్ బాలిక ప
Crime news | ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులే టార్గెట్గా గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను నార్సింగి చౌరస్తాలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అరకు నుంచి గంజాయి హైదరాబాద్ తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్
Crime news | ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి గొప్పలు చెబుతుంటారు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న యూపీ నేరాలకు కేరాఫ్ అడ్రస్గ�
రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న భార్యాభర్తలను టార్గెట్ చేసి, దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, తలకొండపల్లి పోలీసులు పట్టుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీస�
Crime news | అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహ
Crime news | కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు సిటీలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. రెండు రోజులపాటు కుటుంబంలోని ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో ఇరుగ�
Crime news | అల్లారు ముద్దుగా పెంచిన కూతురు కండ్ల ముందే మృతి చెందటంతో ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది. గోరు ముద్దులు తినిపిస్తూ గుండెల మీద పెట్టుకొని ఎంతో గారాభంగా పెంచిన బిడ్డను మృత్యువు కబలించడంతో తీవ్ర మనస�
Crime News | రాజస్థాన్ లోని కోటలోని కోచింగ్ సెంటర్లో విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మొత్తం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కి చేరింది.
Case on BJP leader | మాయ మాటలు నమ్మి వచ్చిన ఓ మహిళను ఓ బీజేపీ నేత వంచించాడు. ఆమె అవసరాన్ని అవకాశంగా తీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక అతని స్నేహితుడితో కూడా ఆమెపై అత్యాచారం చేయించాడు.
Brutal Murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైలార్దేవుపల్లిలో 17 ఏండ్ల బాలుడిని దుండగులు గొంతుకోసి కిరాతకంగా హతమార్చారు. ఈ అమానుష సంఘటన మైలార్దేవుపల్లిలోని లక్ష్మీగూడ హౌసింగ్బోర్డ్ కాలనీలోని నిర్మానుష్�