Crime news | మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఎనిమిది రోజుల పసిబిడ్డ పాలిట కన్న తండ్రే కాలయముడయ్యాడు. మళ్లీ ఆడబిడ్డే పుట్టిందన్న కోపంతో పసికందు నోట్లో పొగాకు కుక్కి కిరాతకంగా హత్య చేశాడు. అన
Gold dust | భారతదేశానికి చెందిన ఓ దంపతులు సింగపూర్ నుంచి ముంబైకి అక్రమంగా బంగారం తీసుకొచ్చి, అక్కడి నుంచి ఆ బంగారాన్ని చెన్నైకి తరలించేందుకు ప్లాన్ చేశారు. అయితే ముంబై కస్టమ్స్ అధికారుల తనిఖీతో వారి ప్లాన్ �
Crime news | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఇంటిపెద్దగా అండగా నిలువాల్సిన మామ, కట్టుకున్న భర్తే ఓ మహిళ పాలిట కాలయములయ్యారు. ఇంట్లో కొడుకు లేని సమయం చూసి కోడలిపై అత్యా
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ విషాదకర సంఘటన చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో చోటుచేసుకుంది.
Juvenile Home | అది బాల నేరస్తులు ఉండే జువెనైల్ హోమ్. అక్కడికి వచ్చే పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు, వాళ్లకు సంస్కారం నేర్పడం ఆ జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్ బాధ్యత. కానీ ఆమె తీరు అందుకు భిన్నంగా ఉంది. పిల్లలప�
Tragedy | న్న మరణ వార్త విని చెల్లెలు గుండె ఆగిపోయిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. రంగుల పోశాలు(60) బతుకుదెరువు కోసం 20 ఏండ్ల కింద నిజామాబాద్ జిల్లా మోస్రా
మహిళా క్యాబ్ డ్రైవర్ను (Woman Cab Driver) లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రయాణీకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మంగళవారం రాత్రి కోల్కతాలో వెలుగుచూసింది.
Committed suicide | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన బొమ్మేడి రవి (55) అనే బట్టల వ్యాపారి బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Road accident | సిద్దిపేట : జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చిన్న కోడూరు మండలం అనంత సాగర్ శివారులో అగి ఉన్న ఇసుక లారీ నీ వెనుక నుంచి క్వాలిస్ వాహనం ఢీ కొని ప్రమాద స్థలంలోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెంద
RTC BUS | ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా పొగలు అలుముకోగా.. ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఓ మహిళ భయంతో కిందికి దూకగా.. తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో సోమవారం జరిగింది.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. నడి వీధిలో అందరూ చూస్తుండగానే ఓ 20 ఏండ్ల వ్యక్తిని ఎనిమిది మైనర్లు అత్యంత కిరాతకంగా పొడిచి చంపారు. ఢిల్లీలోని సంగమ్ విహార్ ఏరియాలో శనివారం రాత్రి ఈ ఘటన చోట�
పేస్బుక్ వేదికగా మహిళకు పరిచయమై బాయ్ఫ్రెండ్గా మారిన వ్యక్తి ఆమె కష్టార్జితాన్ని(Cyber Fraud) దోచుకున్నాడు. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి అమెరికాలోని మసాచుసెట్స్కు చెందిన మహిళను నిలువునా మ�
Crime news | సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ లేక్లో పడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించి బ్లూ కోట్ సిబ్బంది అతడి ప్రాణాలను కాపాడారు. వివరాలోకి వెళ్తే..సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్కు చె�