Crime news | దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి క్లినిక్లో చొరబడి, అక్కడ రోగులకు సేవలు అందిస్తున్న మహిళా డాక్టర్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోగా
Marijuana | గుట్టు చప్పుడు కాకుండా ఇంటి వద్దనే గంజాయి సాగు చేస్తున్న నిందితుడిని పోలీసలు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రం ఇందిరానగర్కు చెందిన హైదర్ అనే వ్యక్తి త�
Brutal murder | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు తండ్రినే హతమార్చిన విషాద సంఘటన వాజేడు మండలం పేరూరు గ్రామపంచాయతీలోని చిన్నగొల్లగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.ప�
Crime news | మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్ర మీదుగా మంచిర్యాల జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని శ్రీరాంపూర్లో పోలీసులు స్వాధీనం
Crime news | రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దారుణం జరిగింది. గంగారం అనే 70 ఏళ్ల వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి బండ రాయితో కొట్టి చంపారు.
Crime news | తెలిసిన వాళ్లే కదా అని ఇంట్లోకి రానిస్తే ఆ ఇంటిని నిండా ముంచేశారు. భర్తకు ఫూటుగా మద్యం తాగించి, భార్యపై అత్యాచారం చేశారు. అవమానం భరించలేక ఆ భర్త, భార్యలు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారు. వారి ముగ్�
Kabaddi player Murder | పంజాబ్లోని కపుర్తలా జిల్లాలో ఓ యువ కబడ్డీ ప్లేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కబడ్డీ ప్లేయర్ను దారుణంగా హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని అతని ఇంటి ముందుకు తీసుకొచ్చి పడేశారు. పైగా అతని ఇ�
Crime news | కల్తీపాలు తయారు చేస్తున్న ఇండ్లపై పోలీసులు దాడి చేసి తయారీకి వాడే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల, భీమనపల్లి గ్రామాల్లో బుధవారం ఈ ఘటన వ�
Tragedy | ఇంకుడుగుంతలో పడి మూడేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం యస్వాడ గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గువ్వ సంధ్య, తిరుపతి దంపతుల కొడుకు సా�
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం (Firing) చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పూర్లో ఓ షాపులోకి దూసుకొచ్చిన దుండగులు కాల్పులు జరిపారు.
Brutal murdered | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సెల్ఫోన్లో మాట్లాడుతుండగా ఓ వ్యక్తిని దుండగులు వేట కొవడళ్లతో నరికి చంపారు. ఈ విషాదకర సంఘటన రామగుండం మండలం ఎన్టీపీసీ పట్టణ పరిధిలో చోటు చేసుకుంది.
Crime news | దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు అడ్డాగా మారుతున్నది. అక్కడ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలోని అలీ విహార్ ఏరియాలో దారుణ హత్య జరిగింది. చిన్న గొడవను మనుసులో పెట్టుకుని బైకులపై వచ్చిన మూక ఓ వ్యక్త�