Hyderabad | ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి నగలు దోపీడీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 13వ తేదీన ఓ మహిళ తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది.
యజమాని కారుతో పాటు రూ. 1.06 కోట్ల నగదుతో పరారైన డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని అంధేరాకు చెందిన బిల్డర్ వద్ద 17 ఏండ్లుగా పనిచేస్తున్న డ్రైవర్ ఈ దురాగతానికి తెగబడ్డాడు.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రాక్టర్ అదుపుతప్పి మంజీరా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
ACB | తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు డీపీఆర్వోలో పని చేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం(Bribe) డిమాండ్ చేసి చివరికి ఏసీబీ అధికారులకు పట్టుబడింది. బాధితుడు, అవి
Crime news | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్పేట వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పోలీసులు 3 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎంను మొత్తం ఖాళీగా ఉంచి, పైభాగంలో పరద�
Hyderabad | ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో తెలియదు కానీ నవ మాసాలు కనిపెంచిన బిడ్డలను తనే కడతేర్చింది. ఈ విషాదకర సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..జ్యోతి(31) అనే మహ�
Crime news | జార్ఖండ్ మీదుగా ఢిల్లీకి వెళ్తున్న సీల్దా-రాజధాని ఎక్స్ప్రెస్ (Sealdah-Rajdhani Express) రైలులో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. జార్ఖండ్లోని ధన్బాద్ రైల్వే స్టేషన్లో రైలెక్కిన హర్విందర్ సింగ్ (41) అనే వ్య�
Lawyer couple murder case | హై కోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు-పీవీ నాగమణిల హత్య కేసులో ఏ-1, ఏ -2 నిందితులకు బెయిలు మంజూరు అయింది. ఈ మేరకు గురువారం పెద్దపల్లి జిల్లా కోర్టులో నిందితుల తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దా�
Pune to Nagpur Flight | మహారాష్ట్రలో ప్రైవేటు ఎయిర్లైన్కు చెందిన ఓ విమానంలో అభ్యంతరకర ఘటన చోటుచేసుకుంది. నవంబర్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ ప్రయాణికుడు తన పక్కన కూర్చున్న మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తి
Crime news | నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో తోటి స్నేహితుని గొంతు కోసి పారిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగార్జునసాగర్ హిల్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గంజాయి మత్తులో నితిన్ అ
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్గా పని చేస్తున్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మెహ్రౌలీ ఏరియాలో తాను అద్దెకుంటున్న అపార్టుమెంట్లోని ప్లాట్లో ఆమె ఆదివారం రాత్రి ఈ అఘాయిత్యం చేసుకుంది.