Nagarkurnool | బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనోలు గ్రామంలో చోటు చేసుకుంది.
Crime News | కర్ణాటకలోని మైనింగ్ అండ్ జియాలజీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న ప్రతిమ (45) శనివారం రాత్రి బెంగళూరులోని తన నివాసంలో హత్యకు గురయ్యారు.
Dog attack | ‘మీ కుక్క రోజూ మా ఇంటి ముందు మల విసర్జన చేస్తున్నది’ అంటూ గొడవకు దిగిన పొరుగింటి మహిళపైకి ఓ యువకుడు తన పెంపుడు కుక్కను వదిలి దాడి చేయించాడు. అంతటితో ఆగక ఆ యువకుడు కూడా సదరు మహిళపై దాడి చేశాడు.
Ganja smuggling | అక్రమ మార్గంలో త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని(Ganja) తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ హె
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దొంగలు తెగబడ్డారు. ముగ్గురు దొంగలు తలలకు హెల్మెట్లు పెట్టుకుని జ్యుయెలరీ షాపులో చొరబడ్డారు. పిస్టల్లు పట్టుకుని లోపలికి వచ్చిన దొంగలు కదిలితే కాల్చిపారేస్తామని కస�
ACB | నిర్మల్ జిల్లా మామడ ఎస్ఐ రాజు స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు రూ.10 వేలు లంచం(Taking Bribe) తీసుకుంటుండగా ఆదివారం ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు. డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మామడ మండలంలోని అన
Vikarabad | ఓ యువకుడు జల్సాల కోసం భారీగా అప్పులు చేశాడు. ఆ డబ్బును తిరిగి చెల్లించలేక తల్లిని చంపేశాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలంలో దసరా పండుగ రోజున చోటు చేసుకోగా, ఆలస్యంగా వ�
Crime news | నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కట్టుకున్న భార్యను గొంతు నులిమి హతమార్చాడు. ఎస్సై రాహుల్ తెలిపిన వివరాల ప్
క్రిప్టో కరెన్సీ స్కామ్లో (Cryptocurrency Fraud) పోలీసులు బాధితులుగా మారడం కలకలం రేపింది. మండి జిల్లాలో క్రిప్టోకరెన్సీ స్కీమ్లో వేయి మందికిపైగా పోలీసులు చేతులు కాల్చుకున్నారు.