ACB | నిర్మల్ జిల్లా మామడ ఎస్ఐ రాజు స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు రూ.10 వేలు లంచం(Taking Bribe) తీసుకుంటుండగా ఆదివారం ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు. డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మామడ మండలంలోని అన
Vikarabad | ఓ యువకుడు జల్సాల కోసం భారీగా అప్పులు చేశాడు. ఆ డబ్బును తిరిగి చెల్లించలేక తల్లిని చంపేశాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలంలో దసరా పండుగ రోజున చోటు చేసుకోగా, ఆలస్యంగా వ�
Crime news | నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కట్టుకున్న భార్యను గొంతు నులిమి హతమార్చాడు. ఎస్సై రాహుల్ తెలిపిన వివరాల ప్
క్రిప్టో కరెన్సీ స్కామ్లో (Cryptocurrency Fraud) పోలీసులు బాధితులుగా మారడం కలకలం రేపింది. మండి జిల్లాలో క్రిప్టోకరెన్సీ స్కీమ్లో వేయి మందికిపైగా పోలీసులు చేతులు కాల్చుకున్నారు.
Hyderabad | ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి నగలు దోపీడీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 13వ తేదీన ఓ మహిళ తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది.
యజమాని కారుతో పాటు రూ. 1.06 కోట్ల నగదుతో పరారైన డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని అంధేరాకు చెందిన బిల్డర్ వద్ద 17 ఏండ్లుగా పనిచేస్తున్న డ్రైవర్ ఈ దురాగతానికి తెగబడ్డాడు.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రాక్టర్ అదుపుతప్పి మంజీరా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
ACB | తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు డీపీఆర్వోలో పని చేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం(Bribe) డిమాండ్ చేసి చివరికి ఏసీబీ అధికారులకు పట్టుబడింది. బాధితుడు, అవి
Crime news | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్పేట వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పోలీసులు 3 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎంను మొత్తం ఖాళీగా ఉంచి, పైభాగంలో పరద�
Hyderabad | ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో తెలియదు కానీ నవ మాసాలు కనిపెంచిన బిడ్డలను తనే కడతేర్చింది. ఈ విషాదకర సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..జ్యోతి(31) అనే మహ�
Crime news | జార్ఖండ్ మీదుగా ఢిల్లీకి వెళ్తున్న సీల్దా-రాజధాని ఎక్స్ప్రెస్ (Sealdah-Rajdhani Express) రైలులో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. జార్ఖండ్లోని ధన్బాద్ రైల్వే స్టేషన్లో రైలెక్కిన హర్విందర్ సింగ్ (41) అనే వ్య�
Lawyer couple murder case | హై కోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు-పీవీ నాగమణిల హత్య కేసులో ఏ-1, ఏ -2 నిందితులకు బెయిలు మంజూరు అయింది. ఈ మేరకు గురువారం పెద్దపల్లి జిల్లా కోర్టులో నిందితుల తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దా�