Bigg Boss | బిగ్బాస్ ఫైనల్స్( Bigg Boss) అనంతరం జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఫ్యాన్స్ విద్యంసం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో బిగ్బాస్ విజేత పల్లవీ ప్రశాంత్తో సహా ఇప్పటికే 20మందిన�
AP News | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గార్లదిన్నె మండలం కల్లూరు దగ్గర శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో
Crime news | ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి కప్బోర్డులో ఉన్న బంగారు, వెండి నగల( jewelery)తో అగంతకులు ఉడాయించిన సంఘటన బోరబండ(Borabanda) పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోరబండ ప్ర
Jagithyala | జగిత్యాల పట్టణం(Jagithyala town)లో దొంగలు(Thieves) హల్చల్ చేశారు. తాళాలు వేసి ఉన్న ఇండ్ల లక్ష్యంగా దోపిడీలకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..పట్టణంలోని బ్రహ్మణవాడలో దొంగలు పలు ఇండ్లలో చోరీకి పాల్పడి బీరువాల్లో
Peddapalli | పాత కక్షలతో ఓ వ్యక్తి దాడి(attack)కి పాల్పడటంతో పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి (Peddapalli) మండలం రాగినేడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన కార్తీక్ వెంకటే�
Crime news | బాలిక పై లైంగిక దాడి(Girl assault) చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష( Imprisonment) విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా(Kumram Bheem Asifabad) సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పు ఇచ్చారు. అధికారులు తెలిపిన వివర�
Murder | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొ
Crime news | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లూర్లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. స్కూటీపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు(Thieves) లారీని ఆపి కత్తులతో బెదిరించి రూ.1,5000 నగదును దోచుకున్నారు. ఈ సంఘటన
Hyderabad | హైదరాబాద్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వద్ద రోడ్డు దాటుతున్న ఓ మహిళను వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక�
Bike thieves arrested | పార్కు చేసిన ద్విచక్రవాహనాలను(Bikes) అపహరిస్తున్న( thieves) ఇద్దరు స్నేహితులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ నితికా పంత్ కథనం ప్రకారం.. జియగూడలో నివాసముండే కొంచం కోటి �