Crime News | సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో దారుణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యాచకులపై గుర్తు తెలియని దుండగులు దాడులకు పాల్పడ్డారు. ఇందులో ఓ యాచకుడిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపార
కుటుంబ కలహాల కారణంగా తండ్రి, మామపై విచక్షణారహితంగా దాడి చేసి ఇనుప రాడ్డుతో అతి కిరాతకంగా కొట్టి చంపాడో దుండగుడు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నది. రాజేంద్రనగర్�
Crime News | ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. స్నేహితుడిపై కాల్పులు జరిపి, కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రి పార్కు ఏరియాలో శుక్రవారం సాయంత్రం �
Hyderabad | హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కారుతో పలువురిని ఢీకొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు.. కారును ఆపి డ్రైవింగ్ చేస
ముగ్గురు పిల్లల తల్లిని ఓ యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లబోయాడు. అతడి దౌర్జాన్యాన్ని అడ్డుకోబోయిన భర్త చాతీపై ప్రేమోన్మాది కత్తితో పొడవటంతో ఆయన ప్రాణాలు కోల్పోయా డు. ఈ దారుణ ఘటన ఫిలింనగర్లో చోటుచేసుకొన్న
Crime News | తన భార్య పొరుగింటి వ్యక్తిని గుట్కా అడిగిందని.. భర్త గొంతు, మణికట్టు కోసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో
Sandeep Lamichhane: లమిచానెకు శిక్ష ఖరారు అయ్యాక బాధితురాలు తొలిసారి స్పందించింది. రెండేండ్లుగా తాను నరకం చూస్తున్నానని తెలిపిన ఆమె.. అత్యాచారం జరిగిన రోజు నాటి ఘటనపై సంచలన విషయాలు వెల్లడించింది.
వైరల్ సాంగ్స్పై ఇన్స్టాగ్రాం రీల్స్ (Wife Making Insta Reels) చేస్తున్న భార్యను అలా చేయద్దని అన్నందుకు ఓ వ్యక్తిని అత్తింటి వారు కడతేర్చిన ఘటన బిహార్లోని బెగుసరైలో వెలుగుచూసింది.