ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మౌలానా అజాద్ మెడికల్ కాలేజ్ హాస్టల్ రూంలో 23 ఏండ్ల విద్యార్ధిని అర్ధంతరంగా తనువు చాలించడం క్యాంపస్లో కలకలం రేపింది.
గంజాయి విక్రేతలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా, కనగల్ మండలం, లచ్చిగూడెంకు చెందిన గజ్జి సాయిశ్రీకాంత్ (21) ప్రస్తుతం ఎల్బీనగర్లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కో�
Crime news | అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ భర్త ఆమెను కలపను చెక్కే ఉలితో కోసి చంపాడు. దేశ రాజధాని ఢిల్లీలోని బురారి పోలీస్స్టేషన్
Crime news | రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జితేంద్ర ఓఝా అనే 48 ఏళ్ల వ్యక్తి తన పదేళ్ల కొడుకును నీటి కుంటలో తోసి చంపేశాడు. అనంతరం తాను కూడా అదే కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Crime news | భర్త అనుమానం భార్యను ఇంట్లోని ఓ గదిలో బందీని చేసింది. గత 12 ఏళ్లుగా ఆమెను మానసిక క్షోభకు గురిచేసింది. భర్త అరాచక ప్రవర్తన ఆమెను తీవ్రంగా విసిగించింది. బాగా కుంగదీసింది. చివరకు నాకు భర్త వద్దేవద్దు, పుట�
Murder | ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఓ గొడవ అభం శుభం తెలియని 11 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. చిన్నారి తండ్రి తనను పదేపదే అవమానిస్తున్నాడని కోపం పెంచుకున్న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కోపంతో చిన్నారి తలన
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కొట్టి, కుర్చీలో బంధించి.. ఇంట్లో నుంచి డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్నేహలత (61) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దోమలగూడ పోల
అది ఖరీదైన స్థలం. చూస్తూ ఊరుకోలేకపోయారు కబ్జారాయుళ్లు. అమెరికాలో ఉన్న యజమాని వస్తాడా? వచ్చి ఏమైనా చేస్తాడా? ఆ లోపే భూమిని మింగేస్తే పోలా! అని యజమాని చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు.
Crime News | సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో దారుణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యాచకులపై గుర్తు తెలియని దుండగులు దాడులకు పాల్పడ్డారు. ఇందులో ఓ యాచకుడిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపార
కుటుంబ కలహాల కారణంగా తండ్రి, మామపై విచక్షణారహితంగా దాడి చేసి ఇనుప రాడ్డుతో అతి కిరాతకంగా కొట్టి చంపాడో దుండగుడు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నది. రాజేంద్రనగర్�
Crime News | ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. స్నేహితుడిపై కాల్పులు జరిపి, కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రి పార్కు ఏరియాలో శుక్రవారం సాయంత్రం �