Telangana | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దారుణం జరిగింది. ఓ డిప్యూటీ తహశీల్దార్ పాశవిక వైఖరి కారణంగా ఓ యాచకుడు ప్రాణాలు కోల్పోయాడు. డబ్బులు అడిగాడని కోపంతో తన్నడంతో టిప్పర్ కింద పడి దుర్మరణం చెందాడు. గురువా�
వివాహేతర సంబంధాలు పలువురి జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఊహించని పరిణామాలకు, దారుణాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ATM fraud | దొంగల రకరకాల మోసాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వాళ్లు మరో కొత్త తరహా మోసానికి తెర తీస్తూనే ఉన్నారు. తాజాగా ఏటీఎంలలో కొత్త తరహా మోసం వెలుగులోకి వ�
Suicide | భార్య దైవదర్శనం కోసం వెళితే.. ఆమె భర్త తన తల్లి, కొడుక్కి విషమిచ్చి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకున్నది.
నరదృష్టి పోగొట్టే పూజలు చేస్తామంటూ.. ఓ మహిళను నమ్మించి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రోడ్ నం. 7లో ఉంటున్న ఓ మహిళ ఇంటికి శుక్రవారం ఇద్దరు మహిళలు వచ్చారు.
Brutal murder | సొంత అన్నను గోంతు కోసి( stabbed) తమ్ముడు హత్య చేసిన విషాదకర సంఘటన మైలార్దేవ్పల్లి(Mailardevpally) పోలీస్ష్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Medak | మెదక్(Medak) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు( fishing) వెళ్లి ఇద్దరు మృత్యువాత(Died) పడిన సంఘటన జిల్లాలోని మనోహరాబాద్ మండలం పర్కిబండలో చోటు చేసుకుంది.
ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మౌలానా అజాద్ మెడికల్ కాలేజ్ హాస్టల్ రూంలో 23 ఏండ్ల విద్యార్ధిని అర్ధంతరంగా తనువు చాలించడం క్యాంపస్లో కలకలం రేపింది.
గంజాయి విక్రేతలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా, కనగల్ మండలం, లచ్చిగూడెంకు చెందిన గజ్జి సాయిశ్రీకాంత్ (21) ప్రస్తుతం ఎల్బీనగర్లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కో�
Crime news | అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ భర్త ఆమెను కలపను చెక్కే ఉలితో కోసి చంపాడు. దేశ రాజధాని ఢిల్లీలోని బురారి పోలీస్స్టేషన్
Crime news | రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జితేంద్ర ఓఝా అనే 48 ఏళ్ల వ్యక్తి తన పదేళ్ల కొడుకును నీటి కుంటలో తోసి చంపేశాడు. అనంతరం తాను కూడా అదే కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.