Five Dead in Same Family | ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఇంట్లో శవాలై కనిపించారు. ఈ ఘటనలో కేరళ పాలా సమీపంలో జరిగింది. మృతులను జాసన్ థామస్ అనే వ్యక్తితో పాటు అతని భార్య మెరీనా, ముగ్గురు పిల్లలుగా గుర్తించారు.
రంగారెడ్డి (Ragareddy) శంకర్పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్పల్లి (Shankarpally) మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35) ‘మనీ స్కీ్మ్’ పేరుతో చుట్టుపక్కల �
బియ్యం ఒకటే రకం.. బ్రాండ్లు మాత్రం వేర్వేరు.. బ్రాండెడ్ రైస్ పేరుతో వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్న వ్యాపార సంస్థ గుట్టును పౌర సరఫరాల అధికారులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు..
ట్రాన్స్జెండర్ కోసం వెళ్లిన ఓ వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు. ఆ దుండగులు అతడిపై దాడి చేసి సెల్ఫోన్ లాక్కెళ్లారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. డీఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప�
Crime news | ప్రముఖుల పేర్లతో నకిలీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తెరచి, వారి ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న ఓ ఘరానా మోసగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నింది�
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సంతకం ఫోర్జరీ అయ్యింది. నిందితుడు అతడి డాక్యుమెంట్స్ను దుర్వినియోగం చేసి.. రుణం తీసుకొని వాయిదాలు కట్టకపోవడంతో విషయం వెలుగు చూసింది.
Crime news | సాధారణంగా చిన్న పిల్లలకు పక్క తడిపే అలవాటు ఉంటుంది. కొంతమంది త్వరగా ఈ అలవాటును మానుకుంటే.. మరికొందరు ఎక్కువ రోజులు మానుకోలేకపోతారు. అయితే పిల్లలకు ఉండే ఈ సాధారణ అలవాటు గురించి తల్లులు పెద్దగా ఆందోళన
ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా నకిలీ నిత్యావసర, కొబ్బరి నూనె, మసాలాలు వంటి కిరాణా సరుకులను కాటేదాన్, నాగారం కేంద్రంగా తయారు చేసి, పేరున్న బ్రాండ్ల పేర్లతో విక్రయాలకు పాల్పడుతున్న రాజస్థానీ ముఠాకు