Crime news | దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని రోడ్డుపక్కనున్న భవనం మెట్లపైకి తోస�
Crime news | ముంబై పోలీస్ డిపార్టుమెంట్లోని యాంటీ నార్కొటిక్ విభాగం అధికారులు భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3.25 కోట్ల విలువైన 16 కిలో డ్రగ్స్�
Soumya Shetty | స్నేహితురాలి ఇంట్లో కిలో బంగారం కొట్టేసి దొరికిపోయిన సినీ నటి సౌమ్యశెట్టిపై తాజాగా మరో కేసు నమోదైంది. చోరీ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన సౌమ్య శెట్టి తమను వేధిస్తున్నదని రిటైర్డ్ పోస్టల్ శాఖ మా�
కెమికల్స్తో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న వ్యాపారిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ రష్మీపెరుమాళ్ కథనం ప్రకారం.. లాలాపేటకు చెందిన నీల వెంకటేశ్వర్లు టైటానియం డైయాక్�
ఇద్దరు అగంతకులు ఓ ఇంట్లో చొరబడి తల్లీకూతుర్లను తుపాకి, కత్తితో బెదిరించి చోరీకి యత్నించిన ఘటన బేగంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని జైన్నగర్లో కలకలం సృష్టించింది. స్థానికులు, బేగంపేట్ పోలీసులు తెలిప�
Begumpet | గుర్తు తెలియని అగంతకుడు ఇంట్లోకి చొరబడి తుపాకీతో బెదిరింపులకు దిగాడు. తలకు హెల్మెట్ ధరించి ఇంట్లోకి ప్రవేశించగా తల్లీ కూతుళ్లు దుండగుడితో వీరోచితంగా పోరాటం చేసి తరిమికొట్టారు.
Crime news | ఓ మొబైల్ దుకాణం యజమాని తన దుకాణం ముందున్న లౌడ్ స్పీకర్లో హనుమాన్ చాలిసా పెట్టాడని తీవ్రంగా కొట్టారు. రోడ్డుపై వెళ్తన్న కొంతమంది యువకులు హనుమాన్ చాలిసా వినిపించడంతో.. దుకాణం ముందుకు వచ్చి బంద్�
Crime news | మహారాష్ట్రలోని పుణె సిటీ సమీపంలో గల ఓ హోటల్లో ఆదివారం ఉదయం దారుణ హత్య జరిగింది. పుణె-సోలాపూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఒక రెస్టారెంట్లో అవినాష్ దాన్వే అనే వ్యక్తిని కొందరు దుండగులు పిస్టల్తో కా�
Ganja | గంజాయి( Ganja) రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సనత్నగర్లో (Sanathnagar) ఎస్వోటీ పోలీసులు గంజాయి కేసులో ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట చేశారు.
బొప్పాయి విత్తులు, ఇతర రసాయనాలతో నకిలీ మిరియాలు తయారు చేసి విక్రయిస్తున్న బేగంబజార్కు చెందిన వ్యాపారిని సౌత్ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బడా వ్యాపార వేత్తగా బిల్డప్ ఇస్తూ.. మ్యాట్రీమోని వెబ్సైట్ల ద్వారా పెళ్లిళ్ల కోసం ప్రయత్నిస్తున్న యువతులను మోసం చేస్తున్న ఘరానా దంపతులను సీసీఎస్ స్పెషల్ జోన్ క్రైమ్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు.
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 31.7 టన్నుల రేషన్ బియ్యం, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
యువతి పేరుతో ట్రాప్చేసి.. ఓ యువకుడిని హత్య చేసిన ఐదుగురు నిందితులను గుర్తించిన అత్తాపూర్ పోలీసులు.. అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన గొడవ ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు త�