బొప్పాయి విత్తులు, ఇతర రసాయనాలతో నకిలీ మిరియాలు తయారు చేసి విక్రయిస్తున్న బేగంబజార్కు చెందిన వ్యాపారిని సౌత్ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బడా వ్యాపార వేత్తగా బిల్డప్ ఇస్తూ.. మ్యాట్రీమోని వెబ్సైట్ల ద్వారా పెళ్లిళ్ల కోసం ప్రయత్నిస్తున్న యువతులను మోసం చేస్తున్న ఘరానా దంపతులను సీసీఎస్ స్పెషల్ జోన్ క్రైమ్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు.
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 31.7 టన్నుల రేషన్ బియ్యం, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
యువతి పేరుతో ట్రాప్చేసి.. ఓ యువకుడిని హత్య చేసిన ఐదుగురు నిందితులను గుర్తించిన అత్తాపూర్ పోలీసులు.. అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన గొడవ ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు త�
Five Dead in Same Family | ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఇంట్లో శవాలై కనిపించారు. ఈ ఘటనలో కేరళ పాలా సమీపంలో జరిగింది. మృతులను జాసన్ థామస్ అనే వ్యక్తితో పాటు అతని భార్య మెరీనా, ముగ్గురు పిల్లలుగా గుర్తించారు.
రంగారెడ్డి (Ragareddy) శంకర్పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్పల్లి (Shankarpally) మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35) ‘మనీ స్కీ్మ్’ పేరుతో చుట్టుపక్కల �
బియ్యం ఒకటే రకం.. బ్రాండ్లు మాత్రం వేర్వేరు.. బ్రాండెడ్ రైస్ పేరుతో వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్న వ్యాపార సంస్థ గుట్టును పౌర సరఫరాల అధికారులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు..
ట్రాన్స్జెండర్ కోసం వెళ్లిన ఓ వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు. ఆ దుండగులు అతడిపై దాడి చేసి సెల్ఫోన్ లాక్కెళ్లారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. డీఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప�
Crime news | ప్రముఖుల పేర్లతో నకిలీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తెరచి, వారి ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న ఓ ఘరానా మోసగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నింది�