Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో(Vemulawada) దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని భగవంత నగర్లో సిర్రం మహేశ్ (46) అనే వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు.
కన్నోళ్లు కాలం చేశారు.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. బతుకు భారంగా మారడంతో.. అక్కా, తమ్ముడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సూసైట్ నోట్ లభించడంతో.. ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన మధురానగర్ పో�
Crime news | అనుమానం పెనుభూతమైంది. పచ్చని కాపురాన్ని కకావికలం చేసింది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు. ఈ హత్యకు పిల్లలు సాక్ష్యం చెబుతారనే అనుమానంతో వాళ్లను కూడా హతమార్చాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్�
Crime news | కృష్ణ జింక పుర్రెను అక్రమంగా తీసుకెళ్తూ ఓ అమెరికన్ పట్టుబడ్డాడు. కొమ్ములతో కూడిన పుర్రెను తన దేశానికి తీసుకెళ్తే ప్రయత్నంలో అతడు కస్టమ్స్ అధికారులకు పట్టబడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగా
Crime news | ఇంట్లో తల్లిదండ్రులు నిత్యం గొడవ పడుతుండటంతో 10 తరగతి చదువుతున్న ఓ విద్యార్థి విసిగిపోయాడు. తండ్రి నిత్యం మద్యం సేవించి ఇంటికి రావడం, ఎందుకు తాగి వచ్చావని తల్లి అతనితో గొడవకు దిగడం ఆ ఇంట్లో నిత్యకృత్
ఓ వైపు తల్లి అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతుండగా.. మరోవైపు భార్య పుట్టింటికి వెళ్లి మరీ వేధింపులకు గురిచేస్తుండగా తట్టుకోలేక.. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన యువ న్యాయమూ
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని రోడ్డుపక్కనున్న భవనం మెట్లపైకి తోస�