Crime news | ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి గొప్పలు చెబుతుంటారు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న యూపీ నేరాలకు కేరాఫ్ అడ్రస్గ�
రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న భార్యాభర్తలను టార్గెట్ చేసి, దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, తలకొండపల్లి పోలీసులు పట్టుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీస�
Crime news | అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహ
Crime news | కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు సిటీలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. రెండు రోజులపాటు కుటుంబంలోని ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో ఇరుగ�
Crime news | అల్లారు ముద్దుగా పెంచిన కూతురు కండ్ల ముందే మృతి చెందటంతో ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది. గోరు ముద్దులు తినిపిస్తూ గుండెల మీద పెట్టుకొని ఎంతో గారాభంగా పెంచిన బిడ్డను మృత్యువు కబలించడంతో తీవ్ర మనస�
Crime News | రాజస్థాన్ లోని కోటలోని కోచింగ్ సెంటర్లో విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మొత్తం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కి చేరింది.
Case on BJP leader | మాయ మాటలు నమ్మి వచ్చిన ఓ మహిళను ఓ బీజేపీ నేత వంచించాడు. ఆమె అవసరాన్ని అవకాశంగా తీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక అతని స్నేహితుడితో కూడా ఆమెపై అత్యాచారం చేయించాడు.
Brutal Murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైలార్దేవుపల్లిలో 17 ఏండ్ల బాలుడిని దుండగులు గొంతుకోసి కిరాతకంగా హతమార్చారు. ఈ అమానుష సంఘటన మైలార్దేవుపల్లిలోని లక్ష్మీగూడ హౌసింగ్బోర్డ్ కాలనీలోని నిర్మానుష్�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంక్చర్ అయిన వాహనం టైర్ మారుస్తుండగా కారు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జాతీయ రహదారి 44 బీచుపల్లి బ�
అక్రమ మార్గంలో సంపాదనకు అలవాటుపడి విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని బేగంబజార్ పోలీసులు అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు.
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగలు ఓ మహిళను కాళ్లు నరికి కిరాతకంగా హతమర్చారు. ఈ విషాదకర సంఘటన ములుగు పోలీస్స్టేషన్ పరిధిలోని బండ మైలారం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీ�