Crime news | కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి బ్యాగేజీలో 72 అరుదైన పాములు, ఆరు చన�
Road accident | చర్ వ్యాన్ ఢీకొని తండ్రీ, కొడుకులు దుర్మరణం చెందిన విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా అనంతారం గ్రామానికి చెందిన జోగు సాయికుమా�
Commits suicide | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరు గ్రామానికి చెందిన బెజ్జారపు రమేష్(40) అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రజల ఆదరణ కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు.. ప్రలోభాలతో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు ఓ గోదాములో నిల్వ ఉంచిన 2 వేల ప్రెజర్ కుక్కర్లను స్వాధీనం చేసుకోవడ�
Pressure cookers | ఆదిలాబాద్ పట్టణంలోని గోదాంలో నిల్వ ఉంచిన రెండువేల కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుక్కర్లపై కాంగ్రెస్ నేత కంది సంజీవరెడ్డి ఫోటోలు ముద్రించి ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది.
Crime news | ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగివచ్చి అతడు పెట్టే టార్చర్ భరించలేక 16 ఏళ్లుగా కాపురం చేసిన అతని భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, 15 ఏళ్ల లోపు వయసున్న ముగ్గురు బిడ్డ�
Fake ACB officer | ఏసీబీ అధికారినని చెప్పుకొంటూ ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నిందితుడిని వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్స్టేషన్లో మీడియా
Hyderabad | ఎల్బీనగర్లో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ఇంట్లోకి చొరబడి అక్కాతమ్ముడిపై విచక్షణరహితంగా కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో తమ్ముడు మరణించగా.. తీవ్రంగా గాయపడిన అక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతోంద�
Crime news | అది ఓ ఆస్పత్రి. ఒక వార్డులో చికిత్స కోసం వచ్చిన రోగులు, అటెండెంట్లు వైద్యుల కన్సల్టేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని ఆస్పత్రిలో చొరబడ్డాడు. వచ్చీరావడంతోనే ఓ వ్యక్తిపై �
Road accident | పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. రాఖీ పండుగ కోసం తన భర్తతో కలిసి స్వగ్రామానికి వచ్చిన ఓ మహిళ గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్ట గ్రా�
Crime news | ఢిల్లీ మెట్రో రైల్లో దారుణం చోటుచేసుకుంది. రైల్లో రద్దీని ఆసరాగా చేసుకుని పశ్చిమబెంగాల్కు చెందిన ఓ యువకుడు మైనర్ బాలికపై అమానుష చర్యకు పాల్పడ్డాడు. తన తల్లితో కలిసి రైల్లో నిలబడిన మైనర్ బాలిక ప
Crime news | ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులే టార్గెట్గా గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను నార్సింగి చౌరస్తాలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అరకు నుంచి గంజాయి హైదరాబాద్ తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్
Crime news | ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి గొప్పలు చెబుతుంటారు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న యూపీ నేరాలకు కేరాఫ్ అడ్రస్గ�