Paris Olympics | పారిస్లో జరిగే డి మ్యూజిక్ ఫెస్టివల్ కోసం ఇక్కడకు వచ్చిన బాధితురాలు ఒక్క రోజైతే తిరిగి తన దేశానికి వెళ్లిపోయేదే. కానీ అంతలోనే దుండగులు ఆమెపై...
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. తన పదకొండు నెలల కుమార్తెతో పాటు భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథన�
Crime New | హైదరాబాద్ నగర పరిధిలోని సతన్నగర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు కొడుకు ఉన్నారు. ఘటన జేక్కాలనీలోని �
AP News | పిల్లలను బెదిరించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం అతని ప్రాణాలను బలితీసుకుంది. వాళ్ల అల్లరిని మాన్పించేందుకు ఆ తండ్రి చనిపోతానని హెచ్చరించాడు. కానీ వాళ్లు వినిపించుకోకపోవడంతో ఉరేసుకుంటున్నట్లు డ్ర�
Nallagonda | అక్రమ గంజాయి(Ganja) తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 73.825 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను నల్లగొండ(Nallgonda) డీఎస్పీ శివర�
Crime news | హత్యకు ముందురోజే ఆ వార్డులో బెడ్పై ఉన్న క్రిమినల్ను మరో వార్డులోని మరో బెడ్కు తరలించారు. దాంతో బెడ్ నెంబర్ గుర్తుపెట్టుకుని వార్డులోకి ప్రవేశించిన హంతకుడు.. ఆ బెడ్పై ఉన్న వేరే పేషెంట్ను కాల్
AP News | ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. స్కూల్కు వెళ్లిన బాలిక అదే గ్రామానికి చెందిన ఓ గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో అనుమానాస్పదంగా కనిపించింది. ఆమె మెడపై గాయాలు కనబడటంతో హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.
Committed suicide | మనస్థాపంతో రైలు(Train) కిందపడి కూలి ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి.
Hyderabad | భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ అత్యాచారానికి గురైంది. ఆటో డ్రైవర్ సాయంతో ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టారు. హైదరాబాద్లోని అల్వాల్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగ�
Seizure of jaggery | కారులో అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని(Jaggery) ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. వివ రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బేగం బజార్ నుంచి అచ్చంపేటకు తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్ఎఫ్ టీం మాట�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సంచలనం సృష్టించిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును పోలీసులు చేధించారు. ఆస్తి కోసం మొదటి భార్య కొడుకే హత్య చేయించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మూడో భార్యకు ఆస్తి మొత�
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు.