Wife beat husband | భర్త స్నానం చేస్తుండగా వీపు రుద్దమన్నందుకు భార్య భర్తను ఐరన్ రాడ్తో( Iron rod) కొట్టిన (Wife beat husband) సంఘటన కూకట్పల్లిలో(Kukatpally) చోటు చేసుకుంది. వివరాల్లోకి.. శివ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కేపీహెచ్బీ కాలన
Wanaparthi | నక్సలైట్ పేరుతో(Fake Naxalite) అమాయకులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడుఇని పోలీ సులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వనపర్తి జిల్లాలో(Wanaparthi) చోటు చేసుకుంది.
మద్యం తాగే క్రమంలో జరిగిన చిన్న గొడవతో హత్య చేసి.. మెట్లెక్కబోతు జారిపడగా.. కడుపులో కత్తి గుచ్చుకుని చనిపోయాడని కట్టుకథ అల్లారు.. నిందితులు చెప్తు న్న మాటల్లో అనుమానం వచ్చి సీసీ ఫుటేజీలు పరిశీలించగా హత్య �
గంజాయి మొక్కలను పెంచుతున్న ఓ యువకుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. ఈస్ట్ ఆనంద్బాగ్కు చెందిన వెంకటరాజు(19) కొంత కాలంగా ఆనంద్బాగ్ రైల్వే ట్రాక్ సమీప�
Ganja | గంజాయి(Ganja) విక్రయిస్తున్న దంపతులను(Couple arrested) ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా ముటుకూరు గ్రామానికి చెందిన యరపతి గోపి ( 25), చల్లా ఉమా మహేశ్వరి (24) ఇద్దరు భ
Hyderabad | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంచ చేపట్టినప్పటి నుంచి నగరంలో శాంతి భద్రతులు క్షీణిం చాయి. మర్డర్లు, దోపిడీలతో హైదరాబాద్ నగరంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తాజగా ఇంట్లో ఉన్న ఓ మహిళను(Woman) గుర్తు తె�
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై(Woman) గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి(Knife attack )చేసి పారిపోయాడు. ఈ విషాదకర సంఘటన జూలూరుపాడు మండలం మాచినపేటలో చోటు చేసుకుంది.
Electric shock | సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో (Electric shock) ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్ తండాలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందినట్ట�
Road accident | పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీ కొన్న సంఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మారం మండలంలోని బొమ్మరెడ్డిపల్లి ఎక్స్ రో
మద్యం మత్తులో కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి ఏడేండ్ల జైలు శిక్ష పడింది. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. నర్సింహారెడ్డినగర్కు చెందిన సురగు రాములు (52) ప్లంబర్. 2019, ఏప్రిల్�