Crime news | నడిరోడ్డు మీద మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ముఖంపై, మెడపై, కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తూర్పు బీహార్లోని కతిహా�
Crime news | అతని వయస్సు 54 ఏళ్లు. పేరు ఆంథోని స్టాక్స్. బాలిక వయస్సు 13 ఏళ్లు. అతను మాయమాటలు చెప్పి బాలికను లొంగదీసుకున్నాడు. ఈ వ్యవహారం బాలిక పదేళ్ల తమ్ముడి కంటపడింది. ఇంతటితో ఈ వ్యవహారం ఆపేయాలని, లేదంటే అమ్మకు చెబు�
Crime news | ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతులందరి ఒంటిపై గొడ్డలి గాట్లు ఉన్నాయి. అదే గ్రామానికి ఓ వ్యక్తి ఆ ఇంటి పక్కనే చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుక
Road Accident | ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకున్నది.
Knife attack | తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి కత్తితో దాడికి(Knife attack) పాల్పడిన ఘటన ఎస్.ఆర్ నగర్(SR Nagar) పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
నకిలీ డాక్యుమెంట్లతో మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన దంపతులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ శ్వేత కథనం ప్రకారం..
మితిమీరిన వేగం, భారీ శబ్దాలు వచ్చే విధంగా సైలెన్సర్లను ఏర్పాటు చేసిన కారు డ్రైవర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి పదిన్నర సమయంలో జూబ్లీహిల్స్లో అత్యంత
ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న ఎస్సైని గుర్తుతెలియని వ్యక్తులు చాకుతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను తస్కరించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మైలార్దేవ్పల్ల�
Crime news | ఓ ఇంటి తలుపులు శుక్రవారం నుంచి మూసి ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం వరకు కూడా బయటి నుంచి తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లిన ఆనవాళ్లు కూడా లేవు. దాంతో అనుమానించిన ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం ఇచ
Crime news | మద్యం మత్తులో ఓ వ్యక్తి అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడు. భార్యను, ఇద్దరు బిడ్డలను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి (తెల్లవారితే
లాటరీ పేరిట వసూలు చేసిన దాదాపు రూ. కోటితో ముగ్గురు నిర్వాహకులు ఉడాయించిన ఘట న కరీంనగర్లో మంగళవారం వెలుగుచూసింది. కరీంనగర్ రెండో పట్టణ పోలీస్స్టేషన్ సమీపంలో నిర్వాహకులు ఈ దందా నడపడం గమనార్హం.
మద్యం మత్తులో సైకో వీరంగం సృష్టించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును బలంగా కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. వెంకటగిరి నివాసి అనిల్కుమార్ జ