Crime news | ఓ ఇంటి తలుపులు శుక్రవారం నుంచి మూసి ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం వరకు కూడా బయటి నుంచి తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లిన ఆనవాళ్లు కూడా లేవు. దాంతో అనుమానించిన ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం ఇచ
Crime news | మద్యం మత్తులో ఓ వ్యక్తి అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడు. భార్యను, ఇద్దరు బిడ్డలను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి (తెల్లవారితే
లాటరీ పేరిట వసూలు చేసిన దాదాపు రూ. కోటితో ముగ్గురు నిర్వాహకులు ఉడాయించిన ఘట న కరీంనగర్లో మంగళవారం వెలుగుచూసింది. కరీంనగర్ రెండో పట్టణ పోలీస్స్టేషన్ సమీపంలో నిర్వాహకులు ఈ దందా నడపడం గమనార్హం.
మద్యం మత్తులో సైకో వీరంగం సృష్టించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును బలంగా కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. వెంకటగిరి నివాసి అనిల్కుమార్ జ
ప్రగతినగర్లో ఈ నెల 8వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసులోని నిందితులను బాచుపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఈ హత్యలో మొత్తం 13 మంది పాల్గొనగా.. వీరిలో నలుగురు మైనర్లు, ఓ రౌడీషీటర్ ఉ�
హైదరాబాద్లోని (Hyderabad ) బాచుపల్లిలో పాత కక్షలకు ఓ వ్యక్తి బలయ్యాడు. ఎస్ఆర్ నగర్లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ (21) అలియాస్ సిద్ధూ.. ప్రగతినగర్లో తన తల్లితో కిలిసి ఉంటున్నాడు.
Telangana | ఫైనాన్స్ వ్యాపారుల నుంచి తప్పించుకోవాలని ఓ ఉత్తరప్రదేశ్ కార్మికుడు చెరువులోకి దూకి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఖమ్మం నగర పరిధి జయనగర్కాలనీకి ఆనుకొని ఉన్న ఖానాపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.
Telangana | ఇది సినిమా స్టోరీని మించిన కథ! భర్తకు పిల్లలు పుట్టరని తెలియడంతో పుట్టింటికి వెళ్లిపోయిన ఓ మహిళపై మరిది కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. పైగా ఈ నీచపు పనికి అత్తామామలు కూడా సపోర్ట్ ఇ�
Crime news | కంపెనీ యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం ఓ హోటల్లో పనిచేస్తున్న యువకుడిని.. అంతకుముందు పనిచేసిన కంపెనీ యజమాని దారుణంగా పొడిచి చంపాడు. దేశ రాజధా�
Viral Video | ఇది ఏ భార్య చేయకూడని పని! ఎదురింటి యువకుడితో ఎఫైర్ పెట్టుకోవడమే కాకుండా.. అతడిని ఇంట్లోనే పెట్టుకోవాలని ఫిక్సయ్యింది. ఈ విషయాన్ని డైరెక్ట్గా భర్తకు కూడా చెప్పింది. అంతేకాదు అతడిని ఇంట్లో పెట్టుకు�
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో(Vemulawada) దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని భగవంత నగర్లో సిర్రం మహేశ్ (46) అనే వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు.