Road accident | పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీ కొన్న సంఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మారం మండలంలోని బొమ్మరెడ్డిపల్లి ఎక్స్ రో
మద్యం మత్తులో కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి ఏడేండ్ల జైలు శిక్ష పడింది. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. నర్సింహారెడ్డినగర్కు చెందిన సురగు రాములు (52) ప్లంబర్. 2019, ఏప్రిల్�
Gadwal | మనువాడిన భర్తనే ఓ భార్య మట్టుబెట్టింది. అయితే అతను విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య. అనుమానంతో కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా.. తానే చంపినట్లు ఒప్పు�
Bikes stealing | మూడు నెలల్లోనే 59 ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన(Bikes stealing) నిందితులను పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయికుమార్ జగదీష్,హరికృష్ణ అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ద�
కళాశాలలో నేరుగా వచ్చిన సాధారణ అడ్మిషన్లను ఏజెంట్ల ద్వారా వచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి యాజమాన్యాన్ని తప్పుదారి పట్టించి సుమారు రూ.2కోట్ల వరకు మోసగించిన ముగ్గురిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అ�
KTR | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి హోం మంత్రి లేకపోవడం వల్లే శాంతి భద్రతల సమస్యలు తలెత్�
Thieves | రుణోదయకాలనీలో(Arunodaya Colony) దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి అరుణోదయకాలనీలో చోటుచేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Ganja | గంజాయి(Ganja) సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరంతరం తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాను కట్టడి చేస్తున్నారు. తాజాగా ధూల్పేట్లోని(,Dhulpet)జుమ్మెరాత్ బజారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను
ఆటోలో ప్రయాణికుల్లా వచ్చిన దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఒకే తరహాలో మూడు వరుస చోరీలు చేశారు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్నగర్ సంతోష్గిరికి చెందిన వాల్ పెయింటర్ అజయ్ శుక్రవారం ఉదయం బ్రహ్మ
Kodada | పోలీసు ఉద్యోగం అంటేనే కత్తిమీద సాములాంటిది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. పోలీసుల నిర్లక్ష్యంతో ఓ నిందితుడు కోర్టు నుంచి(Kodada court) పారిపోయిన(Accused escaped) సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
అరుంధతినగర్లోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. జవహర్నగర్ పీఎస్ ఎస్హెచ్వో నాగరాజు కథనం ప్రకారం.. అరుంధతినగర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస