Ganja | గంజాయి(Ganja) విక్రయిస్తున్న దంపతులను(Couple arrested) ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా ముటుకూరు గ్రామానికి చెందిన యరపతి గోపి ( 25), చల్లా ఉమా మహేశ్వరి (24) ఇద్దరు భ
Hyderabad | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంచ చేపట్టినప్పటి నుంచి నగరంలో శాంతి భద్రతులు క్షీణిం చాయి. మర్డర్లు, దోపిడీలతో హైదరాబాద్ నగరంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తాజగా ఇంట్లో ఉన్న ఓ మహిళను(Woman) గుర్తు తె�
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై(Woman) గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి(Knife attack )చేసి పారిపోయాడు. ఈ విషాదకర సంఘటన జూలూరుపాడు మండలం మాచినపేటలో చోటు చేసుకుంది.
Electric shock | సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో (Electric shock) ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్ తండాలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందినట్ట�
Road accident | పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీ కొన్న సంఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మారం మండలంలోని బొమ్మరెడ్డిపల్లి ఎక్స్ రో
మద్యం మత్తులో కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి ఏడేండ్ల జైలు శిక్ష పడింది. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. నర్సింహారెడ్డినగర్కు చెందిన సురగు రాములు (52) ప్లంబర్. 2019, ఏప్రిల్�
Gadwal | మనువాడిన భర్తనే ఓ భార్య మట్టుబెట్టింది. అయితే అతను విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య. అనుమానంతో కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా.. తానే చంపినట్లు ఒప్పు�
Bikes stealing | మూడు నెలల్లోనే 59 ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన(Bikes stealing) నిందితులను పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయికుమార్ జగదీష్,హరికృష్ణ అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ద�
కళాశాలలో నేరుగా వచ్చిన సాధారణ అడ్మిషన్లను ఏజెంట్ల ద్వారా వచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి యాజమాన్యాన్ని తప్పుదారి పట్టించి సుమారు రూ.2కోట్ల వరకు మోసగించిన ముగ్గురిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అ�
KTR | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి హోం మంత్రి లేకపోవడం వల్లే శాంతి భద్రతల సమస్యలు తలెత్�
Thieves | రుణోదయకాలనీలో(Arunodaya Colony) దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి అరుణోదయకాలనీలో చోటుచేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.