భారీ బందోబస్తు మధ్య ఎంజీఎంకు రాజు మృతదేహం గుర్తుతెలియని వ్యక్తి అంబులెన్స్పై చెప్పు విసరడంతో అప్రమత్తమైన పోలీసులు కుటుంబ సభ్యులు గుర్తించిన తరువాతే పోస్టుమార్టం వరంగల్ చౌరస్తా : ఆరేళ్ల చిన్నారి (చైత
శంకర్పల్లి : మండలంలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన బోడ వెంకటయ్య హత్య కేసులో నిందితులను శంకర్పల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. గురువారం చేవెళ్ల ఏసీపీ రవీందర్రెడ్డి స్థానిక పోలీస్స్టేషన్లో న�
మోమిన్పేట : మండల పరిధిలోని మొరంగపల్లి సమీపంలో రైలు పట్టాలపై గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్, మొరంగపల్లి రైల్వేస్టేషన్ల మధ్యలో పట్టాలప
పెనుబల్లి: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం..రెండు నెలల క్రితం మండలంలోని గంగదేవిపాడుకు చెందిన ఓ యువకుడ�
ముంబై : నటుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ మాజీ మిస్టర్ ఇండియా టైటిల్ విజేత, బాడీ బిల్డర్ తన ముంబై నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్స్టాగ�
లక్నో : కట్నం కోసం అత్తింటి వేధింపులకు మహిళ బలైన ఘటన యూపీలోని షమ్లి జిల్లాలో వెలుగుచూసింది. ఆజాద్ చౌక్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో మహిళకు విషం ఇచ్చి అత్తింటి వారు కడతేర్చడం కల
మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు ఆమనగల్లు : మహిళను అతి కిరాతకంగా హత్యచేసిన నిందితుడిని 24గంటలు గడవకముందే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ తెలిపారు. గురువారం ఆమనగల్లు ప�
క్రైం న్యూస్ | ఆమనగల్లు మండలం మల్లేపల్లి శివారులో మాడుగుల మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన పోచమ్మ(39) అనే మహిళను కత్తులతో పొడిచి చంపిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో పోలీసులు నిందుతుడిని అరెస్ట�