షాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కక్కులూర్ గ్రామానికి చె�
క్రైం న్యూస్ | రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతి వేగంతో వచ్చిన బైకు ఢీకొట్టింది. తీవ్ర గాయలపాలైన వ్యక్తిని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ �
ముంబై : పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ శిక్షణ తీసుకుంటున్న సమయంలో పరిచయమైన యువతీ యువకులు ఆపై పుణేలో ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఆగస్ట్ 29న ప్రియుడిని ఊ�
దుండిగల్: మూర్చ వ్యాధితో బాలుడు మృతిచెందిన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ రాజీవ్గృ�
మహిళ మృతి | ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న ఓ మహిళను డీకొట్టింది. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.
ప్రేమ పేరుతో మోసం | ఏడేండ్లుగా ప్రేమ పేరుతో యువతిని నమ్మించడంతో పాటు పెండ్లి చేసుకుంటానని లోబర్చుకుని మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దమ్మపేట :విద్యుత్ షాక్ తో పశువులు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో రైతు కాక కన్నప్ప తన ఆవు, ఎద్దు, దూడలను మేత కోసం సమీపంలోని పొ
కొత్తగూడెం : అనుమానాస్పద స్థితిలో మెకానిక్ మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి కొత్తగూడెం పట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీ ప్రాంతానికి చెందిన గౌస్ పాషా(36) మెకానిక్
కల్లూరు : చెరువులో దూకి ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పాత ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మల్కాపురపు శ్రీనివాసరావు(42) గ్రామ స�
దోమ : తామర పువ్వులు తెంపేందుకు నీటి కుంటలోకి వెళ్లిన వ్యక్తి మృత్యువాతపడ్డ ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండల కేంద్రంలో పువ్వులు, పండ్ల వ