ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జంపన్నవాగులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సమ్మక్క-సారక్క తాడ్వాయి మండలం గోనేపల్లి శివారులోని జంపన్న వాగు వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సనప సుశాంత్ (9) ఏండ్ల బాలుడు బ్రిడ్జి మీద తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు వాగులో మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Esha Gupta | ఇషా గుప్తా బికినీ సెగలు
తనను నిర్బంధించిన గదిని ఊడ్చిన ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్
Pandora Papers | ఏంటీ పండోరా పేపర్స్.. సచిన్ విదేశీ ఆస్తులపై ఏం చెప్పింది?