Tragedy | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ నర్సు కాన్పు చేసింది. కానీ ప్రసవం అనంతరం తల్లీబిడ్డ మృతిచెందారు.
Suspicious Deaths | ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విశ్రాంత ఉపాధ్యాయుడుతో పాటు భార్య, కుమారుడు అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందారు.
Tragedy | భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టటింది. భార్యతో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో దూకి ఆత్మహత్య చ�
మంజీర తీరంలో మహా విషాదం నెలకొన్నది. దైవ కార్యానికి వెళ్లిన కుటుంబం మహా శోకంలో మునిగి పోయింది. నదిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. పిట్లం మండలం బొల్లక్పల్లి శివారులోని మంజీర తీరంలో శుక్రవారం సాయంత్రం ఈ వ�
Sangareddy | అత్తింటివారు బైక్ కొనివ్వడం లేదనే కోపంలో ఓ వ్యక్తి తన భార్యను ఆవేశంలో చంపేశాడు. అనంతరం పోలీసులు పట్టుకుంటారేమో అని భయంతో అతను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లాలో ఈ విషా�
Tragedy | జిల్లాలోని బేల మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. బెతం సాయిదీప్ పెనుగంగా వాగులో స్నానం చేస్తూ నానమ్మ, బంధువులు చూస్తుండగానే నీటి గుంతలోకి జారుకున్నాడు.
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సాల్కలాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన ఓకే కుటుంబముకు చెందిన నలుగురు బుధవారం రాత్రి మృతి చెందారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం జరిగింది. చిన్నపాటి మనస్పర్థలకే ఓ ప్రేమజంట తనువు చాలించింది. వారి ప్రేమ విషయం తెలిసిన కుటుంబసభ్యులు.. చావులో అయినా వారిని కలిసి సాగనంపాలని ఇద్దరినీ ఒకే దగ్గర ఖననం చేశారు.
Reactor Explodes | కార్మిక దినోత్సోవం రోజున ఫార్మాల్యాబ్లో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ఫార్మా ల్యాబ్ లోని బ్లాక్ 3లో రియాక్టర్ �
కూతుర్ని కాపాడేందుకు ఓ తల్లి తన ప్రాణాలకు తెగించింది. ఈత నేర్చుకుంటున్న కూతురు మునిగిపోతుందని.. తనకు స్విమ్మింగ్ రాకపోయినా సరే కాపాడేందుకు నీటిలోకి దూకేసింది. అదే నీటిలో మునిగి మరణించింది. నాగర్కర్నూల�
Valparai Tragedy | ఒక టూరిస్ట్ వాహనం కొండ మలుపులో అదుపుతప్పింది. కిందకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఉపాధ్యాయులతో సహా 9 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రభుత్వ స్కూల్లో విషాదం నెలక�