చెరువులో పడిన బాలుడిని రక్షించబోయిన వ్యక్తి చిన్నారి తో పాటు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని రాయపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. పరకాల పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాయప
ఆడుకుంటూ ఆరుబయటకు బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లిలో శుక్రవారం జరిగింది. తాటిపల్లికి చెందిన స్నేహితు�
Tragedy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ యువతి డ్రైవింగ్ నేర్చుకుంటూ ఇద్దరు పిల్లలపైకి కారు ఎక్కించింది. ఈ ప్రమాదంలో అక్కాతమ్ముళ్లు దుర్మరణం చెందారు.
Tragedy | ఉక్కపోతతో ఉపశమనం పొందడానికి ఏర్పాటు చేసుకున్న కూలర్ తల్లీకూతురి పాలిట మృత్యుపాశమైంది. నిద్రిస్తున్న సమయంలో కూలర్కు కాలు తగలడంతో విద్యుత్తుషాక్కు గురై మృతిచెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా జుక్క
Tragedy | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటుండగా కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.