Tragedy | ఆంధ్రప్రదేశ్లో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఆది దేవుడు వినాయకుడికి భక్తి శ్రద్ధతో పూజలు చేసుకోవడానికి అవసరమయ్యే పూలు, పత్రి, పండ్ల కోసం బాపట్ల సమీపంలోని పూండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మ�
ఉపాధి కోసం కుటుంబాన్ని వదిలి గల్ఫ్ వెళ్లిన ఓ వ్యక్తి అర్ధాంతరంగా చనువు చాలించాడు. చాలా రోజుల తర్వాత సెలవుల్లో స్వగ్రామానికి బయల్దేరిన అతను ఇంటికి చేరేలోపే అనారోగ్యంతో ప్రాణాలు వదిలాడు.
Tragedy | తీర్ధయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ... తిరిగిరాని లోకానికి వెళ్లిన ఘటన కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది.
Tragedy | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా నగరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే భార్య మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లవారకముందే శాశ్వత నిద్రలోకి వెళ్లాడు. ఏమైందో ఏమో గానీ.. ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి అంటూ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్ప
Grounding Boeing 787-8 Fleet | బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ని
చెరువులో పడిన బాలుడిని రక్షించబోయిన వ్యక్తి చిన్నారి తో పాటు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని రాయపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. పరకాల పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాయప
ఆడుకుంటూ ఆరుబయటకు బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లిలో శుక్రవారం జరిగింది. తాటిపల్లికి చెందిన స్నేహితు�
Tragedy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ యువతి డ్రైవింగ్ నేర్చుకుంటూ ఇద్దరు పిల్లలపైకి కారు ఎక్కించింది. ఈ ప్రమాదంలో అక్కాతమ్ముళ్లు దుర్మరణం చెందారు.