Karimnagar | తిమ్మాపూర్, జనవరి27: ఒక్క ఐదు నిమిషాలు అయితే.. ఆ కుటుంబం గమ్యస్థానానికి చేరుకునేది. బంధువులతో సరదాగా గడిపేది. కానీ వారిపై విధి చిన్నచూపు చూసింది.
నాగర్కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఉర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడి ముగ్గురు విద్యార్థులు మరణించారు. మృతులను సిరి (13), స్నేహ (13), శ్రీమన్యు(11)గా గుర్తించారు. ప్రమాదానికి సంబం�
Hyderabad | ఎదుగుతున్న కుమారుడి ఉజ్వల భవిష్యత్తుకు బాటలేయాల్సిన తల్లి విషమిచ్చి కానరాని లోకాలకు పంపింది. నవమాసాలు మోసిన కన్న కొడుకుకు తానే స్వయంగా విషమిచ్చి కడతేర్చింది. కొడుకు మరణం తర్వాత తాను ఈ లోకంలో ఉండలే�
ఓ తల్లి కన్నపేగును వదిలించుకున్నది. అప్పుడే పుట్టిన పసికందును ఆలయ పరిసరాల్లో వదిలేసి వెళ్లింది. ఈ అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటిలో చోటు చేసుకుంది.
గద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రి ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మొదటి భార్యను పోలీసులు �
Tragedy | నిరుపేద వృద్ధ మహిళ చనిపోతే మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం అంబులెన్స్ సదుపాయం కూడా లేదు. దీంతో చెత్త తరలించే రిక్షాపై వృద్ధురాలి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించాల్సిన దుస్థ�
Tragedy | తన తల్లి వాగులో దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక కొడుకు కూడాఅదే వాగులో దూకి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మంచి�
Tragedy | ఆంధ్రప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానదిలో ఆరుగురు పశువుల కాపర్లు గల్లంతు అయ్యారు.