మండలంలోని మేడారం జంపన్నవాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నది. బుధవారం తెల్లవారు జాము నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా జంపన్నవాగులోకి వరద నీరు చేరడంతో ఎల్బాక వద్ద లోలెవల్ కాజ్వే నీట మునిగి ఎల్బ�
మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. సెలవుల్లో భక్తులు తల్లుల దర్శనానికి క్యూ కడుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరల�
సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మేడారం పరిసరాలు కోలాహలంగా మారాయి. ఆదివారం సెలవు కావడంతో తెలుగు రాష్ర్టాలతో పాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు.
మేడారంలోని జంపన్నవాగు ప్రాంతంలో బుధవారం రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సుమారు 20 నిమిషాలపాటు జంపన్నవాగు నుంచి కన్నెపల్లి మలుపు వద్ద గల స్తూపం వరకు పూర్తిగా అంధకారంగా మారింది.
జంపన్నవాగులోని స్నానఘట్టాలపై ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నుంచి నీళ్లు రావడం తరుచూ ఆగిపోతుండడంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. భక్తులు బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేస్తూ ఒంటికి సబ్బు రాసు�
మేడారంలోని జంపన్నవాగు ప్రాంతంలో బుధవారం రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు 20 నిమిషాల పాటు జంపన్నవాగు నుంచి కన్నెపల్లి మూలమలుపు వద్ద గల స్తూపం వరకు పూర్తిగా అంధకారమైంది.
Sammakka Saralamma Jathara | తాడ్వాయి : సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న గద్దెపైకి చేరుకున్నాడు. కన్నెపల్లి నుంచి మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటల ప్రాంతంలో వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడ�
ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో గల జంపన్న వాగు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్త�
ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. మేడారం జాతరను సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న న�
Medaram | వనదేవతలు కొలువై ఉన్న మేడారానికి (Medaram jatara) భక్తులు పోటెత్తారు. జాతర ప్రారంభం కాకముందే సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.