లక్నో : కట్నం కోసం అత్తింటి వేధింపులకు మహిళ బలైన ఘటన యూపీలోని షమ్లి జిల్లాలో వెలుగుచూసింది. ఆజాద్ చౌక్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో మహిళకు విషం ఇచ్చి అత్తింటి వారు కడతేర్చడం కల
మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు ఆమనగల్లు : మహిళను అతి కిరాతకంగా హత్యచేసిన నిందితుడిని 24గంటలు గడవకముందే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ తెలిపారు. గురువారం ఆమనగల్లు ప�
క్రైం న్యూస్ | ఆమనగల్లు మండలం మల్లేపల్లి శివారులో మాడుగుల మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన పోచమ్మ(39) అనే మహిళను కత్తులతో పొడిచి చంపిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో పోలీసులు నిందుతుడిని అరెస్ట�
క్రైం న్యూస్ | భువనగిరి మండలం
నందనం- అనాజీ పురం గ్రామాల మధ్యన ఉన్న చిట్యాల రోడ్డు మార్గంలో బస్సు, కారు, బైక్ గురువారం ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ బోరబండకు చెంది�
అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసుల అనుమానం చెన్నంపల్లి గ్రామ శివారులో ఘటన నిందితులను పట్టుకుంటాం: డీసీపీ ప్రకాశ్రెడ్డి ఆమనగల్లు : ఆమనగల్లు మండలంలోని చెన్నంపల్లి గ్రామ శివారులో పారిశుధ్య కార్మికు�
పెద్దేముల్ : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. బుధవారం గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన
ముంబై : దేశ వాణిజ్య రాజధానిలో ఇటీవల జరిగిన మహిళ హత్యాచార ఘటన కలకలం రేపిన క్రమంలో మహిళల భద్రతకు ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో మహిళలపై నేరాలను పరిష్కరించేందు
ప్రాణం తీసిన దండెం | ఇంటి ముందు బట్టలు ఆరేసేందుకు కట్టుకున్న దండానికి ప్రమాదవశాత్తూ విద్యుత్ ప్రసారమై చిన్నారి మృతిచెందిన సంఘటన జిల్లాలోని మెట్పల్లి మండలం రామారావుపల్లెలో జరిగింది.
పాల్వంచ :మున్సిపాలిటీ పరిధిలోని మంచికంటినగర్కు చెందిన తోనగర్ కిషన్ (35) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో గత కొంత కాలంగా భార్యా,భర్తల మధ్య తరచూ గ�
బంగారం పట్టివేత | శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.