Crime News | నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు డిఐజి రంగనాధ్ తెలిపారు.
పుణే : మహిళా యోగా టీచర్ తన ఇంట్లో విగతజీవిగా పడిఉన్న ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లా సంగ్వీలో సోమవారం వెలుగుచూసింది. మహిళను విశాఖ సొంకాంబ్లే (37)గా గుర్తించారు. ఆమెకు భర్తతో పాటు పది, ఆరు సంవ
టీఆర్ఎస్వీ నేతలపై దాడి | టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ రేవంత
లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ముజఫర్నగర్ సమీపంలోని భోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఇద్దరు నిందితులు యువతి(17)పై ఆదివారం సామూహిక లైంగిక ద
పర్ణశాల : రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని నల్లబెల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ములుగుజిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామానికి చెందిన మొడెం కాశయ్య(3
సత్తుపల్లి : వడ్డీ వ్యాపారస్తుని వేధింపులుతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ సంఘటన మండల పరిధిలోని రుద్రాక్షపల్లిలో చోటుచేసుకుంది. రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన మోరంపూడి రవి హోటల్ నడుపు�
చెన్నై : తన కుమారుడి(11) స్కూల్ వాట్సాప్ గ్రూప్లో అశ్లీల చిత్రాలు, వీడియోలను షేర్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని అవధి సబర్బ్ ప్రాంతంలో వెలుగుచూసింది. నిందితుడిని ప్రైవ�
సత్తుపల్లి : తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని సదాశివునిపాలెంలో చోటుచేసుకుంది. సదాశివునిపాలెంకు చెందిన దుబ్బాక ధన్యతేజ(27) గత కొంతకాలంగా మద్యానికి బానిసై కుటుంబసభ్యుల�
కవల పిల్లలు మృతి ? | వైద్యం వికటించి ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఈ విచారకర సంఘటన వరంగల్ వెంకట్రామా థియేటర్ సమీపంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చోటు చేసుకుంది.
Crime news | తిర్యాని మండలంలోని చింతల మదర జలపాతంలో నిన్న గల్లంతైన ప్రతాప్ చౌదరి (17) అనే వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైందని తిర్యాణి ఎస్సై రామారావు తెలిపారు.