చెరువులో గల్లంతు పరిగి టౌన్ : చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో గల్లంతైన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని మిట్టకోడురు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబీకులు, గ్రామస్తులు తెల
మనోహరాబాద్ : ఒకరికి సాయం చేసేందుకు మరోచోట అప్పులు చేసి అతడిని ఆదుకున్నాడు.. సాయం పొందిన వ్యక్తి ముఖం చాటేయడంతో చేసిన అప్పులు తీర్చలేక యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్
అబ్దుల్లాపూర్మెట్ : గుర్తు తెలియని వ్యక్తులు బంగారం దుకాణానికి కన్నంవేసి దొంగతనానికి పాల్పడిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్�
మెదక్ : కుమార్తె అన్నం తినడం లేదని చిన్నారిని చితకబాదిన ఘటనలో తండ్రి నాగరాజును అరెస్టు చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక�
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇద్దరు పిల్లలతో పాటు తల్లి అదృశ్యమైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని కుమ్మరికుంట కాల�
Crime News | నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు డిఐజి రంగనాధ్ తెలిపారు.
పుణే : మహిళా యోగా టీచర్ తన ఇంట్లో విగతజీవిగా పడిఉన్న ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లా సంగ్వీలో సోమవారం వెలుగుచూసింది. మహిళను విశాఖ సొంకాంబ్లే (37)గా గుర్తించారు. ఆమెకు భర్తతో పాటు పది, ఆరు సంవ
టీఆర్ఎస్వీ నేతలపై దాడి | టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ రేవంత
లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ముజఫర్నగర్ సమీపంలోని భోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఇద్దరు నిందితులు యువతి(17)పై ఆదివారం సామూహిక లైంగిక ద
పర్ణశాల : రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని నల్లబెల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ములుగుజిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామానికి చెందిన మొడెం కాశయ్య(3