సిద్దిపేట టౌన్ : గంజాయి విక్రేతను పట్టుకుని అతడి నుంచి 550 గ్రాముల మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సిద్దిపేట టూటౌన్ పోలీస్స్టేషన్లో టాస్క్ఫోర్స్ సీఐ ప్రసాద్తో కలిసి సీఐ �
వరంగల్ చౌరస్తా : నగర నడిబోడ్డున జెపీఎన్రోడ్లో ఉన్న నిర్మలామాల్లో గుర్తు తెలియని మగ శిశువు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం మాల్లోని 3వ అంతస్తులో ఉన్న వీ లవ్ సొసైటీ కార�
కులకచర్ల : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నసంఘటన కులకచర్ల పోలీస్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. కులకచర్ల ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మందిపల్ గ్రామానికి చెందిన వడ్డె గోపాల్ గ�
జగదేవ్పూర్ : బోర్ మోటార్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ తీగ తగిలి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని అంతాయగూడెం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని�
జహీరాబాద్ : అక్రమంగా రెండు లారీల్లో తరలిస్తున్న 437 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆర్టీవో చెక్పోస్టు వద్ద పట్టుకున్నట్లు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ శఫియొద్దీన్ తెలి�
కరీమాబాద్ : కూతురుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిన తల్లీ కనిపించకుండా పోయిన సంఘటన మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝాన్సీనగర్కు చెందిన గూల్ల స�
భోపాల్ : తమ కుటుంబానికి చెందిన మహిళ ఓ యువకుడితో పారిపోయేందుకు సహకరించిందనే కోపంతో బాలిక కళ్లలో ఇద్దరు వ్యక్తులు యాసిడ్ పోసిన ఘటన మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా బర్హో గ్రామంలో వెలుగుచూస�
పట్నా : వివాహేతర బంధం నిండు కుటుంబంలో మంటలు రేపింది. అక్రమ సంబంధం నెరపుతున్నారనే ఆగ్రహంతో భార్య ప్రియుడికి నిప్పంటించిన వ్యక్తి ఉదంతం భోపాల్లో మంగళవారం వెలుగుచూసింది. ఈ ఘటనలో 50 శాతం పైగా కా�
Militia members | మావోయిస్టు పార్టీకి చెందిన 14మంది మిలీషియా సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయారు.