నర్సంపేట రూరల్ : అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ఇప్పల్తండా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇప్పల్తండాకు చెందిన దారావత్ రఘురామ్ కుమారుడు దారావత్ రాజ్కుమార్ (1
తాండూరు రూరల్ : కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరణ్కోట పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఏడు కొండలు తెలిపిన వివరాలు ప్రకారం.. తాండూరు మండలం, గుండ్లమడుగుతండాకు చెందిన అ�
పరిగి టౌన్ : పింఛన్ డబ్బుల కోసం తల్లితో గొడవపడి కన్నతల్లినే హత్యచేసిన కన్న కొడుకును అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పరిగ�
దౌల్తాబాద్ : మండలంలోని ఓ వ్యక్తి కుంటలో పడి మృతి చెందిన సంఘటన కౌడీడ్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ మోహినోద్ధిన్ కథనం ప్రకారం.. మండలంలోని కౌడీడ్ గ్రామానికి చెందిన బంటు కేశవులు (32) శనివారం ఉదయం ప�
మేడిపల్లి : మండలంలోని కట్లకుంట గ్రామంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సుధీర్రావు తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట లక్ష్మీపతి (50)ని ఒక వ్యక్తి అవమానించాడని మనస్త�
యాచారం : వృద్ధురాలి మెడలో నుంచి 4 తులాల బంగారం గుర్తు తెలియని దుండగులు అపహరించుకు పోయిన సంఘటన మండలంలోని మొగుళ్లవంపు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. మండల కేంద్రానికి అనుబందంగా ఉన
గజ్వేల్ రూరల్ : చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మున్సిపల్ పరిధిలోని రాజిరెడ్డిపల్లిలో జరిగింది. వివరాల్లోకెళ్లితే.. గ్రామానికి చెందిన బబ్బూరి రాజు(29) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 21 వ
బైక్ను ఢీకొట్టిన బొలేరొ .. ఓ పాఠశాల నిర్వాహకుడి మృతి తొగుట/మిర్దొడ్డి : చిన్నారులూ…మీకు పుస్తకాలు తీసుకు రావడానికి సిద్దిపేటకు వెళ్తున్నా.. అంటూ పాఠశాల నుంచి విద్యార్థులతో నవ్వుకుంటూ ద్విచక్రవాహనంపై వ
పెద్దేముల్ : మంబాపూర్ నుంచి తాండూరుకు బైక్పై వెళుతుండగా బైక్ అదుపు తప్పి ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. మంబాపూర్ గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల
అక్కన్నపేటలో రోడ్డుపై వెళ్తున్న వృద్ధురాలిని ఢీకొట్టిన డీసీఎం.. చికిత్స పొందుతూ మృతి రామాయంపేట: రామాయంపేట మండలం, అక్కన్నపేట గ్రామంలోని రైల్వే గేటు వద్ద వృద్ధురాలిని డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో ఆమెకు తీ�
యాచారం : మండలంలోని వివిధ గ్రామాల్లో గుడుంబా తయారీదారులు, విక్రయదారులతో పాటు బెల్టుషాపులు నిర్వహిస్తున్న 20మందిని ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తాసిల్దార్ నాగయ్య ఎదుట బైండోవర్ చేశారు. మండలంలోని పలు తండా�
కాళేశ్వరం : మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ సాయి ప్రసన్నకూమర్ తెలిపారు. శుక్రవారం ఉదయం గోదావరి వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని భక్తులు, స్థాన�
లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు తెరపడటం లేదు. చెత్త పడేసేందుకు బయటకు వచ్చిన బాలిక(17)ను ముగ్గురు యువకులు తుపాకీతో బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం ముజ
కోనరావుపేట : చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు నర్సయ్య, మైసవ్వ దం