Crime news | క్ను అర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ వక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఆందోల్ మండల పరిధి చింతకుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది.
అహ్మదాబాద్ : మైనర్ బాలిక (17) ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసి వాటిని బహిర్గతం చేస్తామని బెదిరిస్తూ పలుమార్లు ఆమెపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గుజరాత్లోని హల్వద్లో వెలుగు�
Crime News | గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెట్టడం ద్వారా జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.
Gadwal | కట్టుకున్న భర్తనే భార్య గొంతు నులిమి హత్య చేసిన సంఘటన గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన అన్నపూర్ణ అలియాస్ పల్లవి (26)కు జిల్లా
నర్సంపేట రూరల్ : అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ఇప్పల్తండా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇప్పల్తండాకు చెందిన దారావత్ రఘురామ్ కుమారుడు దారావత్ రాజ్కుమార్ (1
తాండూరు రూరల్ : కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరణ్కోట పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఏడు కొండలు తెలిపిన వివరాలు ప్రకారం.. తాండూరు మండలం, గుండ్లమడుగుతండాకు చెందిన అ�
పరిగి టౌన్ : పింఛన్ డబ్బుల కోసం తల్లితో గొడవపడి కన్నతల్లినే హత్యచేసిన కన్న కొడుకును అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పరిగ�
దౌల్తాబాద్ : మండలంలోని ఓ వ్యక్తి కుంటలో పడి మృతి చెందిన సంఘటన కౌడీడ్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ మోహినోద్ధిన్ కథనం ప్రకారం.. మండలంలోని కౌడీడ్ గ్రామానికి చెందిన బంటు కేశవులు (32) శనివారం ఉదయం ప�
మేడిపల్లి : మండలంలోని కట్లకుంట గ్రామంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సుధీర్రావు తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట లక్ష్మీపతి (50)ని ఒక వ్యక్తి అవమానించాడని మనస్త�
యాచారం : వృద్ధురాలి మెడలో నుంచి 4 తులాల బంగారం గుర్తు తెలియని దుండగులు అపహరించుకు పోయిన సంఘటన మండలంలోని మొగుళ్లవంపు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. మండల కేంద్రానికి అనుబందంగా ఉన
గజ్వేల్ రూరల్ : చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మున్సిపల్ పరిధిలోని రాజిరెడ్డిపల్లిలో జరిగింది. వివరాల్లోకెళ్లితే.. గ్రామానికి చెందిన బబ్బూరి రాజు(29) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 21 వ
బైక్ను ఢీకొట్టిన బొలేరొ .. ఓ పాఠశాల నిర్వాహకుడి మృతి తొగుట/మిర్దొడ్డి : చిన్నారులూ…మీకు పుస్తకాలు తీసుకు రావడానికి సిద్దిపేటకు వెళ్తున్నా.. అంటూ పాఠశాల నుంచి విద్యార్థులతో నవ్వుకుంటూ ద్విచక్రవాహనంపై వ