కడ్తాల్ : యాజమానికే టోకర వేసి డబ్బుతో ఉడాయించిన దొంగను పోలీసులు అరెస్ట్ చేసి, నగదు స్వాధీనం చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిశంకర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్�
క్రైం న్యూస్ | ఆదివారం మధ్యాహ్నం నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి వంతెన వద్ద నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరిని స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు.
వికారాబాద్ : మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వికారాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండల పరిధిలోని మైలార్దేవరంపల్లి గ్రామానిక�
బెంగళూర్ : వివాహేతర సంబంధం విషయం తన భార్యకు తెలిపిందనే అక్కసుతో కదులుతున్న బస్సులో ప్రియురాలిపై దాడి చేసిన ఘటన కర్నాటకలోని బెలగావి జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
రూ. 17,12,000 విలువగల వస్తువుల స్వాధీనం ఖరీదైన వాహనాలు, బంగారం, నగదు చోరీ యాచారం : వృద్ధురాలి మెడలోంచి నాలుగు తులాల బంగారు చైన్ను దొంగిలించిన నలుగురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచ�
తాండూరు రూరల్ : మల్కాపూర్ నాపరాతి గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు మండలం, కొత్లాపూర్ గ్రామానికి చెందిన బైండ్ల శాణమ్మ నాపరాతి గనుల్లో రోజూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. మల్కాపూర్ గ్రామ �
పరిగి టౌన్ : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పరిగి మండల పరిధిలోని పెద్ద మాదారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై క్రాంతికుమార్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెంద
రూ. 10లక్షల విలువైన 102 కేజీల గంజాయి స్వాధీనం ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 10లక్షల విలువైన 1
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 44 వ జాతీయ రహదారిపై ఉండవల్లి గ్రామ శివారులో వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు దగ్గర ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు.
ఖిలావరంగల్ : చింతల్ ఆర్వోబీపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీవీఎస్ బండిపై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడిక్కడే మృతి చెందగా భర్త తీవ్రగ�
మెట్రోస్టేషన్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య యత్నం | నగరంలోని దిల్సుఖ్నగర్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మెట్రోస్టేషన్పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు
Tiger attack | జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. వేమనపల్లి మండలం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఎనుముల శంకర్పై పెద్దపులి దాడి చేసి గాయపరిచింది.
క్రైం న్యూస్ | మోటర్ పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు అన్న శంకర్ రెడ్డికి విద్యుత్ షాక్ రావడంతో అతడు అరిచాడు. దీంతో అన్నను రక్షించే క్రమంలో విద్యుత్ షాక్ అని గుర్తించని యతేశ్వర్ రెడ్డి కరెంట్ షాక్కు గురై మ�