న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ను ఢిల్లీ పోలీసులు చేధించారు. నిందితుల నుంచి రూ 13 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్ట్ చేశారు. �
వర్ధన్నపేట : వర్ధన్నపేట పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఆకేరువాగు ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గురువారం ఆకేరువాగు బ్రిడ్జి పక్కన నుంచి దుర్వాసన వస్తుండటంతో పలువురు పరిశీలించడంతో మృ�
తాండూరు రూరల్ : బావిలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఏఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం, కరణ్కోట గ్రామానికి చెందిన సు�
తాండూరు రూరల్ : హత్య కేసును 24 గంటలు గడువకముందే పోలీసులు ఛేదించి, నిందితున్ని రిమాండ్కు తరలించారు. తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి రామప్ప (54)ను ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడి
ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సూర్యలక్ష్మి కాటన్మిల్లులో పనిచేస్తున్న ఓడిషా రాష్ట్రానికి చెందిన మనోరంజన్ స్వైన్ (26) అనే కార్మికుడు కుటుంబ కలహాలతో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీ�
క్రైం న్యూస్ | హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై పెంపుడు కుక్కలతో వదిలి భయబ్రాంతులకు గురి చేసిన ఘటన బంజారా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు �
తాండూరు రూరల్ : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి రామప్ప (54) ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంల
పూడూరు : రోజు వారి కూలీగా ఫాం హౌజ్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, చన్గోముల్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం… పూ డూరు మండల కేంద్రానికి చెంద
గీసుగొండ : పేకాట ఆడుతున్న ఐదుగురిపై టస్క్ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ సంతోశ్, శ్రీనివాస్ తెలిపారు. గ్రేటర్ వరంగల్లోని ధర్మారం గ్రామ శివారులోని లారీ ఆసోసియేషన్ కార్యాలయం వెనుకల బుధవా�
వికారాబాద్ : అనంతగిరిలో మద్యం సేవించిన యువకులపై వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతపద్మానాభ స్వామి దేవాలయం నుంచి నందిఘాట్ వెళ్లే
మర్పల్లి : మండలంలోని తుమ్మలపల్లిలో 7కిలోల వంద గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటశ్రీను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మలపల్లి గ్రామానికి చెందిన పెద్దగొల్ల పెంటయ్య సర్వే నంబర్ 1