దోమ : కడుపునొప్పి బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందిన ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్�
మంచాల : పాతకక్షలతో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన మంచాల పోలీసు స్టేషన్ పరిధిలోని నోముల గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం సీఐ వెంకటేష్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నోముల గ్రామాన�
కేశంపేట : గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మంటపంలో తనను పూజ చేయకుండా చేసి అవమానించారని మనస్థాపంతో మహిళా సర్పంచ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన కేశంపేట మండలం దత్తాయపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుక
న్యూఢిల్లీ : దళిత బాలికను కిడ్నాప్ చేసి ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గ్రేటర్ నోయిడాలో కలకలం రేపింది. నిందితులు ఈ దారుణాన్ని ఫోన్లో రికార్డు చేసి ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తా�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ను ఢిల్లీ పోలీసులు చేధించారు. నిందితుల నుంచి రూ 13 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్ట్ చేశారు. �
వర్ధన్నపేట : వర్ధన్నపేట పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఆకేరువాగు ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గురువారం ఆకేరువాగు బ్రిడ్జి పక్కన నుంచి దుర్వాసన వస్తుండటంతో పలువురు పరిశీలించడంతో మృ�
తాండూరు రూరల్ : బావిలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఏఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం, కరణ్కోట గ్రామానికి చెందిన సు�
తాండూరు రూరల్ : హత్య కేసును 24 గంటలు గడువకముందే పోలీసులు ఛేదించి, నిందితున్ని రిమాండ్కు తరలించారు. తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి రామప్ప (54)ను ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడి
ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సూర్యలక్ష్మి కాటన్మిల్లులో పనిచేస్తున్న ఓడిషా రాష్ట్రానికి చెందిన మనోరంజన్ స్వైన్ (26) అనే కార్మికుడు కుటుంబ కలహాలతో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీ�
క్రైం న్యూస్ | హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై పెంపుడు కుక్కలతో వదిలి భయబ్రాంతులకు గురి చేసిన ఘటన బంజారా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు �
తాండూరు రూరల్ : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి రామప్ప (54) ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంల