తలకొండపల్లి : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా ఒకరికి కాలు విరిగిన సంఘటన తలకొండపల్లి మండల పరిధిలోని చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప�
Crime news | కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి పీటీ గ్రామానికి చెందిన మోత్కు స్వామి (32) మద్యానికి బానిసై తరుచ�
యాచారం : దుర్గామాత ఊరేగింపులో కానిస్టేబుల్ సెల్ఫోన్ లాక్కొని దురుసుగా వ్యవహరించిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాటిపర్తి గ్రామంలో శనివారం రాత్�
వికారాబాద్ : ఎదురుగా వస్తూ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన సంఘటన నవాబుపేట మండలం పూలపల్లి గ్రామ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన వెంకటేశం తన భా
వికారాబాద్ : బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా యాలాల మండల కోకట్ గ�
మోమిన్పేట : బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మోమిన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని అమ్రాది కలాన్ గ్రామానికి చెందిన బ్యాగరి ఆనందం (25) వ్యవసాయం చేస్త�
బొంరాస్పేట : దవాఖానకు వెళ్లిన ఓ మహిళ తప్పిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని మహాంతిపూర్ గ్రామానికి సమీపంలో ఈ నెల 10వ తేదిన ట్రాక్టర్ బోల్తాపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అబ్నవోని వె
కొత్తూరు : రైలు పట్టాల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జాతయ రహదారి పక్కన ఉన్న కర్నూల్ సిలిండర్ �
అహ్మదాబాద్ : తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సాయంతో కడతేర్చిన భార్య ఉదంతం గుజరాత్లో ఆలస్యంగా వెలుగుచూసింది. భర్తను చంపి ఆపై అతడు గుండెపోటుతో మరణించాడని నమ్మబలికింద�
కొడంగల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొడంగల్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పీఎస్ఐ (ప్రోబిషనరి ఎస్ఐ) శైలజ కథనం ప్రకారం.. మండలంలోని నీటూరు గ్రామానికి చె�
గువహటి : అసోంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బొంగైగావ్ జిల్లాలో రెండేండ్లుగా నలుగురు వ్యక్తులు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలా