కొత్తూరు : రైలు పట్టాల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జాతయ రహదారి పక్కన ఉన్న కర్నూల్ సిలిండర్ �
అహ్మదాబాద్ : తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సాయంతో కడతేర్చిన భార్య ఉదంతం గుజరాత్లో ఆలస్యంగా వెలుగుచూసింది. భర్తను చంపి ఆపై అతడు గుండెపోటుతో మరణించాడని నమ్మబలికింద�
కొడంగల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొడంగల్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పీఎస్ఐ (ప్రోబిషనరి ఎస్ఐ) శైలజ కథనం ప్రకారం.. మండలంలోని నీటూరు గ్రామానికి చె�
గువహటి : అసోంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బొంగైగావ్ జిల్లాలో రెండేండ్లుగా నలుగురు వ్యక్తులు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలా
కడ్తాల్ : మండల కేంద్రం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. ఎస్ఐ హరిశంకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్ మండలంలోని మక్తమాదారం గ్రామానికి చెందిన ఖాజ�
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బతుకమ్మ పండగకు సంతోషంగా పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చిన..తల్లీకూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ హృదయవిదాకర సంఘటన దుబ్బాక మండలం ఎనగుర్తిలో చోటుచేసుకుంది.
Crime news | జిల్లాలో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించినట్లు అదనపు ఎస్పీ నర్మద తెలిపారు.
ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ | జిల్లా కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 70 వేల నగదు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పెద్దేముల్ : మండల పరిధిలో రచ్చకట్టతండాలో ఓ ఇంట్లో దాచి ఉంచిన ఎండిన గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి�
వర్గల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రానికి సమీపంలోని ఓ వ్యవసాయ పొలం వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ ఫారెస్ట్ అధికారులు, గౌరారం పోలీసులు తెలిపిన వి
Crime news | ప్రమాదవశాత్తు గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేటలో బుధవారం చోటు చేసుకుంది. చిన్నశంకరంపేటకు చెందిన కనకయ్య(19) అనే యువకుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కుంట వద్దకు వెళ్లాడు.
Crime News | ఒక మైనర్ బాలికపై ఆమె తండ్రి సహా 28 మంది అత్యాచారానికి పాల్పడిన ఘోరమైన ఘటన ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.