భోపాల్ : మధ్యప్రదేశ్లోని మొరెనా ప్రాంతానికి చెందిన 18 ఏండ్ల బాలికను అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు గుజరాత్లోని రాజ్కోట్లో అరెస్ట్ చేసి బాధితురాలిని క
క్రైం న్యూస్ | వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ స్టాటర్ను రిపేరు చేస్తూ కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
Crime news | నిజామాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గంజాయి అమ్మొద్దని చెప్పినందుకు ఓ యువకుడిపై రౌడీ షీటర్ కత్తితో పొడిచాడు. ఈ సంఘటన బాబాన్ సాహబ్ పహడ్ వద్ద ఉన్న మహబూబియా పంక్షన్ హల్ వద్ద చోటు చేసుకుంది.
ముంబై : మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. వెయిట్రెస్గా పనిచేసే 26 ఏండ్ల మహిళపై కారులో నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు �
భారీగా నగదు పట్టివేత | జిల్లాలో భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ - విజయవాడ హైవేపై చిట్యాల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కంట పడింది. పోలీసు తనిఖీలను పసి�
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ చెరువులో మంగళవారం సాయంత్రం తూము నుంచి నీళ్లు తీయడానికి తూములోకి దిగిన పుట్టపహాడ్ గ్రామానికి చెందిన బోయిని పెద్ద మల్లయ్య (35) మృతి చెందాడు. విషయం తెలుసుకున్న
Crime News | కిడ్నీలో రాళ్లకు ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చిన పేషెంట్ కిడ్నీ తొలగించాడో డాక్టర్. ఈ ఘటన గుజరాత్లో రాజధాని అహ్మదాబాద్లోని కేఎంజీ సెంట్రల్ హాస్పిటల్లో వెలుగు చూసింది.