మొబైల్ షాప్ | జిల్లా కేంద్రంలో విజయసాయి మొబైల్ షాప్లో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాప్ తాళలు పగలగోట్టి 9 సెల్ఫోన్లు ఎత్తుఎళ్లిన్నట్లు మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య శుక్రవారం తెలిపార�
ధారూరు : ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడిన ఘట న ధారూరు మండల కేంద్రంలో గురువారం జరిగింది. ధారూరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం… ధారూరు మండల కేంద్ర�
దోమ : కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు సేవించి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. గురువారం ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అయినాపూర్ గ్రామానికి చెందిన సంగి�
ఖానాపూర్రూరల్ : యువతిని ప్రేమించాడని కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. డీఎస్పీ ఉపేందర్రెడ�
క్రైం న్యూస్ | భూమి విక్రయించగా వచ్చిన నగదును ఇంట్లో దాచి పెట్టగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని పూరి గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 లక్షల రూపాయలు అగ్నికి ఆహుతైన సంఘటన మునగాల మండలం నేలమరి గ్రామంలో గురువ�
భోపాల్ : మధ్యప్రదేశ్లోని మొరెనా ప్రాంతానికి చెందిన 18 ఏండ్ల బాలికను అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు గుజరాత్లోని రాజ్కోట్లో అరెస్ట్ చేసి బాధితురాలిని క
క్రైం న్యూస్ | వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ స్టాటర్ను రిపేరు చేస్తూ కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
Crime news | నిజామాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గంజాయి అమ్మొద్దని చెప్పినందుకు ఓ యువకుడిపై రౌడీ షీటర్ కత్తితో పొడిచాడు. ఈ సంఘటన బాబాన్ సాహబ్ పహడ్ వద్ద ఉన్న మహబూబియా పంక్షన్ హల్ వద్ద చోటు చేసుకుంది.