దౌల్తాబాద్ : రావల్పల్లి-మద్దూర్ ప్రధాన రోడ్డు మార్గంలో లారీ-బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లొట్టిగుండా తండాకు చెంది�
గుట్కా ప్యాకెట్ల పట్టివేత | జిల్లా కేంద్రంలో పోలీసులు పాన్షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి | గంజాయి ముఠా గుట్టును జగిత్యాల టౌన్ పోలీసులు రట్టు చేశారు. గంజాయి సేవించే స్థితి నుంచి ఏకంగా రవాణా చేసే స్థాయికి చేరుకున్న ఇద్దరు వ్యక్తులతో పాటు గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడంత�
కొత్తూరు రూరల్ : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ విష్ణువర్ధన్రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం, తుర్కలప
ఇబ్రహీంపట్నంరూరల్ : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని కోహెడ ఎక్స్రోడ్డు వద్ద చర్చివద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఇబ్రహీంపట్నం సీఐ స
యాచారం : మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలోని నజ్దిక్సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. నజ్దిక్సింగారం గ్రామానికి చెందిన బండారు లక్ష్మమ్మ(73) అనే వృద్ధురాలు ఈ నెల 20న ఇంటి నుంచి వెళ్లిపో�
మంచాల : బాలికను వేదించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటకు మంచాల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం మంచాల సీఐ వెంకటేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఓ గ్రామా�
మంచాల : ప్లాట్ కొనుగోలు విషయంలో మహిళను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం మంచాల ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్కు చెందిన గౌని రాజు వృత్తిరీ�
బెంగళూర్ : ఎన్సీబీ అధికారులు బెంగళూర్లో భారీ ఆపరేషన్ చేపట్టి లెహెంగాల్లో దాచిన రూ కోట్ల విలువైన మూడు కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మూడు లెహెంగాల్లో దాచిన డ్రగ్స్ను అధికారుల కండ్లు �