న్యూఢిల్లీ : రూ 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్ఐ నుంచి రూ 1.12 కోట్లను సీబీఐ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని మైదాన్ గర్హి పోలీస్ స్టేషన్ ఎస్ఐ భోజ్రాజ్ సింగ్ ఫిర్యాదుదారు నుంచి రూ
వికారాబాద్ : గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట �
మరో ఇద్దరి పరిస్థితి విషమం ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో బుధవారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువురు ఒకరిపై ఒకరు పరస్పరం కర్రలు, గొడ్డళ్లు, రాళ్లతో దాడి చేసుకున్న సంఘటనలో ఇ�
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో జిల్లా పరిధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం లక్ష్మి అనే ఎఎన్ఎం మెడలో �
పరిగి టౌన్ : కుటుంబ కలహాలతో గొడవపడి అన్నను సొంత తమ్ముడు కొట్టి చంపిన ఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం సీఐ లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుసి లక
జైపూర్ : పొరుగింటి బాలికను బలవంతంగా లోబరుచుకుని ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం రాజస్ధాన్లోని కోటలో వెలుగుచూసింది. ఈ ఏడాది ఏప్రిల్లో బాలిక (16) తల్లి క్యాన్సర్ చికిత్స కోసం జ
షాబాద్ : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ శివారులో గల ఓ గదిలో గంజాయి
పీడీఎస్ బియ్యం పట్టివేత | జిల్లాలోని గీసుగొండ మండలం ధర్మారం శివారులోని పద్మావతి రైస్ మిల్లులో టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం తనిఖీలు చేట్టారు. ఈ తనిఖీల్లో రూ. 2.30 లక్షల విలువ గల సుమారు వంద క్వింటాళ్ల పీడీ�
తాండూరు రూరల్ : ప్రేమించిన యువతి దక్కకపోవడంతో పాటు అమ్మాయి బంధువుల నుంచి బెదిరింపులు రావడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో మ�
తాండూరు : శరీరంపై పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం తాండూరు డీఎస్పీ కార్యాలయం ఆవరణలో చోటు చేసుకుంది. తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన రేణుక ఆస్తి విషయంలో కుట�
ఆమనగల్లు : టీ20 వరల్డ్కప్ సంబంధించి బెట్టింగ్ పాల్పడిన ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. మంగళవారం సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రాయిన్పల్లి తండాకు చెందిన జాటావత్ ఆశోక్, రాంచందర్, �